అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రతినిధులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మరుగుదొడ్లు స్నానపు గదులకు అలాగే గ్రామంలోని సిసి రోడ్లకు భూమి పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ఎంపిటిసి బుస స్వప్న లింగం గౌడ సంఘం నాయకులు మండపల్లి…

Read More

మార్చి 3న ఖమ్మం లోజరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గుండాలలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ మీదుగా గుండాల సెంటర్ కి చేరుకుంది. ఈ సందర్భంగా కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం…

Read More

కాంగ్రెస్ మండల గ్రామ కమిటీలు రద్దు..

హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలోని గ్రామ,పట్టణ,మండల కమిటీలను రద్దు చేసినట్లు నియోజక వర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు బుధవారం ప్రకటించారు. నియోజక వర్గం పరిధిలో గతములో వున్న గ్రామ,పట్టణ,మండల కమిటీలు తక్షణం రద్దు పరిచినట్లు,నాయకుల,కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో అన్ని మండల,పట్టణ,గ్రామాల నూతన అధ్యక్ష,కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

Read More

కాంగ్రెస్ ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పార్టీనే

*బండి సంజయ్ ని ఒక్క మాటన్నా ఊరుకొము. -బీజేపీ మండల అధ్యక్షుడు పొంచెట్టి రాకేష్. చందుర్తి, నేటిధాత్రి: బీజేపీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గురించి కాంగ్రెస్ నాయకులు అనుచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ బీజేపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ మతరాజకీయలు చేయడం ఇప్పటికైనా మార్చుకోవాలని, బండి సంజయ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…

Read More

ఘనంగా సమ్మక్క సారలమ్మ తిరుగు వారం పండుగ

సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు… మందమర్రి జిఎం మనోహర్ రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని ఆర్కేవన్ ఏ గని సమీపంలో సమ్మక్క-సారలమ్మ జాతర తిరుగువారం పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21 ను నుండి 24 వరకు కొనసాగిన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారి దూలం కనకయ్య, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ ప్రకటించారు….

Read More

సింగిల్ విండో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా తాళ్లపల్లి సదయ్య ఏకగ్రీవంగా ఎన్నిక

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాత్కపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సదయ్య లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార జిల్లా అధికారి శ్రీ మాల తెలియజేశారు అనంతరం చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాట్లాడుతూ నాకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి…

Read More

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములకు కోట్లల్లో ధరలు పలకడంతో కంపెనీ యజమాని మల్కా కొమురయ్య , 15 నెలల క్రితం కంపెనీని మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 29వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి…

Read More

గుండాల,ఆళ్లపల్లి,కొమరారం, బోడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు నిత్యం వారికి అందుబాటులో ఉండాలి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఇల్లందు సబ్ డివిజన్లోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన గుండాల,ఆళ్లపల్లి,కొమరారం మరియు బోడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని…

Read More

వారణాసిలో ఎంపీ వద్దిరాజును కలిసిన అభిమానులు

Date 28/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు.అక్కడ జరుగుతున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరైన విషయం తెలిసిందే.ఈ సమాచారం తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన హోటల్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు….

Read More

`సిద్దిపేటే కుటుంబం… కేసిఆరే ప్రపంచం.

https://epaper.netidhatri.com/ `ప్రజా మది, పార్టీ హృది హరీష్‌! `ఉద్యమ బాట…రాజకీయ వేట! `అటు పోరాటం.. ఇటు ప్రగతి ఆరాటం. `సగటు జీవితమంతా జనం కోసం. `ప్రతి క్షణం ప్రజల కోసం. `ప్రతి మాట వారి హితం కోసం. `ప్రతి అడుగు పార్టీ కోసం. `ప్రతి వ్యూహం గెలుపు కోసం. `ప్రతి దారి గులాబీ జెండా కోసం. `కేసిఆర్‌ నాయకత్వం పదిలం కోసం. `కార్యకర్తల సంక్షేమం కోసం. `పదికాలాల పాటు పార్టీ మనుగడ కోసం. `నమ్మకున్న వారికి అండగా…

Read More

ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివాలి

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు నిరంతరం కష్టపడాలి మొదటి స్థానంలో నిలిచే విధంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి జనగామ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటాలి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున జనగామ, నేటిధాత్రి:- ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవాలని జనగామ మునిసిపల్ చైర్పర్సన్ పోకలజమున అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు…

Read More

వాలి బాల్ కిట్టు అందజేసిన కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు వకల భరణం శ్రీనివాస్

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకలా భరణం శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రొండి రాజు చేతులమీదుగా నాగయ్య పల్లె గ్రామ యువతకు వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారుఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రమ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఎంపీ బండి సంజయ్ పై పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

వేములవాడ రూరల్ నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్లో ఎంపీ బండి సంజయ్పై మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ర్ట రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై, అతని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ సభ్యుడు బండి…

Read More

ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్

ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి. మీ లక్ష్యం తప్పక దరికి చేరుస్తుంది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ, నేటిధాత్రి:- నేడు పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఓత్తిడిలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఓ ప్రకటనలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్బంగా మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన విజయం మీకు అందాలని…

Read More

జడ్పీహెచ్ఎస్ అనుపురం పాఠశాల విద్యార్థుల కు మోటివేషనల్ క్లాస్ లు

వేములవాడ రూరల్ నేటిధాత్రి జెడ్పిహెచ్ఎస్ అనుపురం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై మోటివేషన్ క్లాస్ లైన్స్ క్లబ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ మానవాడ శంకర్ ఆధ్వర్యంలో ఈ మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు గర్దాస్ విట్టల్ గారు నిర్వహించడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మానసిక ఒత్తిడి భయం పోగొట్టడం ప్రణాళిక చదువు సమతుల ఆహారం…

Read More

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయం

జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లాకేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను కమిటి అధ్యక్షులు సపోట్ శంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన బోధనల ద్వారా బంజారాలను సన్మార్గంలో నడిపించేందుకు విశేష కృషి…

Read More

వేములవాడలో నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం”

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి,  తీగల రవీందర్ గౌడ్,…

Read More

నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

_ప్రతి విద్యార్థి ఆలస్యం కాకుండా హాజరు కావాలి _పరీక్షల చీఫ్ సూపర్డెంట్ జి మల్లేశ్ చందుర్తి, నేటిధాత్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుండి మార్చి 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడునని చీఫ్ సూపర్డెంట్ కళాశాల ప్రిన్సిపాల్ జి మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరానికి 81 మంది విద్యార్థులు , ద్వితీయ సంవత్సరానికి 107 మంది…

Read More

సంత రవిదాస్ సాహిత్యం పై చర్చ గోష్టి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల లో హిందీ విభాగము ఆధ్వర్యంలో ప్రసిద్ధ హిందీ కవి మరియు సంఘసంస్కర్త సంత్ రవిదాస్(1370- 1518 ) సాహిత్యం పై విద్యార్థులకు చర్చ గోష్టి నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల ఉప ప్రధానాచార్యులు శ్రీనివాసులు గారు విచ్చేసి సంత్ రవిదాస్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు ….

Read More

సిపి అంబర్ కిషోర్ ఝాకి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా

రేపు చేపట్టిన ధర్నా కార్యక్రమం విరమించుకుంటున్నట్లు వెల్లడి కార్యకర్తలకు అండగా ఉంటా-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నేటిధాత్రి 25 పిబ్రవరి న ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కుటుంబ సభ్యులు మరియు కొంత మంది బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలతో కలిసి దర్శనం చేసుకొని వస్తున్న క్రమంలో కొంత మంది నాయకులు జై తెలంగాణ నినాదం చేశారనే నెపంతో ఉద్దేశపూర్వకంగా,అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి బి.ఆర్.ఎస్….

Read More