అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రతినిధులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మరుగుదొడ్లు స్నానపు గదులకు అలాగే గ్రామంలోని సిసి రోడ్లకు భూమి పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ఎంపిటిసి బుస స్వప్న లింగం గౌడ సంఘం నాయకులు మండపల్లి…