వచ్చేది మా ప్రభుత్వం బిఆర్ఎస్

 తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా ఇంచార్జ్ తాటికొండ సదానందం చేర్యాల నేటిధాత్రి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు గెలవాలని కొమురవెల్లి దేవాలయంలో సోషల్ మీడియా తాటికొండ సదానందం ఆధ్వర్యంలో గంగరేని చెట్టు వద్ద ముడుపు కట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 95 నుండి 100 సీట్లకు కేసీఆర్ గెలుచుకుంటున్నారని తెలంగాణలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

Read More

9 బస్తాలు నాలుగున్నరకింటల బియ్యం తరుగు తో గోదాముకు లారీ.!?

  ఎన్ని అక్రమాలు ఎన్ని రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు తెరపైకి మరో తాజా వ్యవహారం.!? తూకం వేయకుండానే మరోసారి లారీల నుండి రేషన్ బియ్యం లారీలోకి తరలించడం ఆగడం లేదు.!? ఇద్దరు అధికారుల గోదామ్ జిసిసి కార్యాలయానికి తనికి  ఏమైందో తెలవదు అంతా సైలెంట్.!? రేషన్ బియ్యం అక్రమ సరఫరా లో జిసిసి కీలక పాత్ర, రేషన్ డీలర్లకు డిఆర్ డిపోలకు బెదిరింపులు.!? మహాదేవపూర్- నేటి ధాత్రి: లక్షల రూపాయల సొమ్ము తిన్న పానం ఒకేసారి…

Read More

సువిద్య డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు.

  చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని సువిద్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలని* ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయముగా బతుకమ్మల్ని పేర్చి ఆడుకున్నారు. తెలంగాణ ప్రతీక అయినా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరము విద్యార్థులు నృత్యలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కందికొండ రాజు, కళాశాల ఇంచార్జి నోముల వేణు, అధ్యాపకులు దూడపాక సంతోష్, నోముల ప్రీతం, లోకేందర్ రెడ్డి, సాంబయ్య, రంజిత్,ఝాన్సీ, శ్రీవిద్య,…

Read More

కేసీఆర్ పాలనలోనే మహిళలకు భరోసా : కొప్పుల స్నేహాలత

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో నేడు భారాస పార్టీ ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత స్థానిక మహిళలతో సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ , మహిళల అభ్యున్నతికి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి ఈ అభివృద్ధి కొనసాగాలంటే కే.సీ.ఆర్ ప్రభుత్వం రావాలని ఇందుకు రానున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం…

Read More

జైపూర్ మండల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అల్లూరి స్వామి నియామకం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం జైపూర్ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బుధవారం రోజు నియమకమైన విషయంలో జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్ చేతుల మీదుగా మరియు మండల అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో జైపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అల్లూరి స్వామి నియమక పత్రాన్ని తీసుకొని నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అల్లూరి…

Read More

కార్యకర్తకు కన్నీటి వీడ్కోలు

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణ వాస్తవ్యులు 20వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రేండ్ల సమ్మయ్య గారు నిన్నటి రోజున అకాలమరణం చెందగ బుధవారం రోజున వారి స్వస్థలమైన పరకాలలో జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,దామెర మండల రైతు బంద్ సమితి కో ఆర్డినేటర్ బిల్లా రమణారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్…

Read More

కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

అమ్మవారి అవతారాలు… అలంకరణలు.. విశిష్టతలు. శాయంపేట నేటి ధాత్రి:. శాయంపేట మండలం కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు. ప్రజలు భక్తి నిష్టతో అమ్మవారిని,9 రోజులలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 ప్రారంభమై అక్టోబర్ 24 తో ముగిస్తుంది శరన్నవరాత్రుల ప్రజలు అత్యంత భక్తి నిష్టతో దుర్గ మాతను పూజలు చేసి రోజుకో అలంకరణతో అమ్మవారిని ఇష్టమైన పుష్పాలు వేసి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు.ఈ…

Read More

వాస్తవ విషయాలపై చర్చించాలే

  మహనీయుల స్పూర్తిని చాటి చెప్పాలే బావితరాల కోసం యువత ఆలోచన చేయాలే మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ముత్తారం :- నేటి ధాత్రి మంథని నియోజకవర్గంలో వాస్తవ విషయాలపై యువత చర్చించాల్సిన అవసరం ఉందని మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సందరేల్లి గ్రామానికి చెందిన సుమారు 80మంది యువకులు స్త్రీలు…

Read More

పిట్టలేల్లయ్యపల్లి గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం..

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి: ఓదెల మండలం పిట్టలేల్లయ్యపల్లి గ్రామం లో తెలంగాణ రాష్ట్ర పశుగణావద్ధి సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భాకోశ వ్యాధులకు చికిత్స శిబిరం మరియు చూడి పరీక్షలు దూడలలో నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.కరీంనగర్ అభివృద్ధి సంస్థ సూపర్ వైజర్ మాట్లాడుతూ కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పాడి పశువుల సంతదిని వృద్ధి చేసుకోగలరని సూచించారు.గతంలో పశువుల కు కృతిమ గర్భధారణ చేసిన సమయం…

Read More

చల్మెడ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

  కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వేములవాడ నేటి దాత్రి కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని…

Read More

కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే వివిధ ఆన్లైన్ యాప్స్ ద్వారా చెల్లించండి

ఎఈ రాంమూర్తి మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా // నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే గూగుల్ పే తదితర యాప్స్ ద్వారా వినియోగదారులు చెల్లించాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న నస్పూర్ ఎఈ రాంమూర్తి . బుధవారం రోజున సీసీసీ, తీగల్ పహాడ్, శ్రీరాoపూర్ కాలనీ మరియు నస్పూర్ ఏరియాలలో కిరాణా దుకాణాలలో, వెల్డింగ్ షాప్, రైస్ మిల్లు లలో, గ్రృహ సముదాయాలలో విద్యుత్ బిల్లులు విధిగా చెల్లించాలని…

Read More

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

# నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ # ఎన్నికల పట్ల రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : రాబోయే శాసనసభ ఎన్నికలలో రాజకీయ పార్టీల నాయకులు,పలువురు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల పట్ల రాజకీయ నాయకులతో ఎస్సై జక్కుల పరమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధిగా హాజరైన సీఐ కిషన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళికి అనుగుణంగా…

Read More

సీఎం బహిరంగసభ స్థలం పరిశీలన చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

  మంథని :- నేటి ధాత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా నవంబర్‌ 07న మంథనిలో నిర్వహించనున్న సీఎం కేసిఆర్ బహిరంగ సభ సభా స్థలిని మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ పరిశీలించారు. బుధవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని కొత్త పెట్రోల్‌బంక్‌ సమీపంలో మంథని గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హజరయ్యే బహిరంగ సభకు స్థలాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి…

Read More

నత్తనడకన కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు

వేములవాడ నేటి దాత్రి వేములవాడ పట్టణ సుందరికరణ పనుల్లో భాగంగా రహదారి ఇరువైపులా డ్రైనేజీ తో పాటు ఫుట్పాత్ నిర్మాణ పనులకు పూడిక తీసి గత 20 రోజులు అయినా నిర్మాణం చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు డ్రైనేజీ నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతుండడంపై ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల ద్వారా నడిచేటప్పుడు గుంతలో పడి కొన్ని సందర్భాల్లో గాయాల పాలవుతున్నామని…

Read More

అన్నపూర్ణ దేవిగా అమ్మవారు

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో కనకదుర్గ యువజన సంఘం సహకారంతో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ వారిచే శివాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి గా దర్శనమిస్తున్నారు,అలాగే ఈ రోజు ప్రత్యేకంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగు విధంగా అక్కడి ఆస్థాన పూజారుల పర్యవేక్షణ లో అనంతకోటీ జీవలకు అన్నం పెట్టే అన్నపూర్ణ మాతకు…

Read More

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బూత్ ఏజెంట్ల విస్తృత స్థాయి సమావేశంను విజయవంతం చేయండి

#బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి వెంకటాపూర్, నేటిధాత్రి: భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశానుసారం వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు, 100 ఓట్ల ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, బూత్ ఏజెంట్ల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి స్వగృహ ఆవరణలో గురువారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి…

Read More

టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చీఫ్ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిిధాత్రి; మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు చీప్ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు స్థానిక లక్షెట్టిపేటలోని ఐ బి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో లక్షెట్టిపేట మాజీ ఎంపీపీ కట్ట చంద్రన్న, లక్షెట్టిపేట పట్టణ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, సీనియర్ టిఆర్ఎస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More

కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ జడ్పిటిసి ముత్తె సత్తన్న

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: లక్షెట్టిపేట మండల జడ్పిటిసి ముత్తే సత్తన్న ఈరోజు స్థానిక మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా ముత్తే సత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఒంటెద్దు పోకడ నచ్చక బిఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు చూసి బిఆర్ఎస్ లో చేరానని తెలిపారు….

Read More

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ. ఇటీవల మరణించగా, వారి  కుటుంబ సభ్యులను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో పరామర్శించి,ఆమె చిత్ర పటానికి పూలు వేసి, నివాళులర్పించిన వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగవంత్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్…

Read More

గోల్డ్ మెడల్ సాధించిన ఎర్ర శ్రీహన్సి కి గౌడ సంఘం నాయకులు సన్మానం

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీహన్సి తండ్రి లచ్చయ్య , తల్లి చంద్ర కళ (స్తంభంపల్లి ఆశా కార్యకర్త ) నర్మాల లోని T.S.W.R.S. J/C (G) లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది, ఇటీవల జరిగిన రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోని అండర్- 19 విభాగంలో అద్లేటిక్స్ లో 3 కె, 1500 మీటర్లు, 800 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగు పోటీల్లో పాల్గొని…

Read More
error: Content is protected !!