క్రీడాకారులకు కేసీఆర్ క్రీడ కిట్లు అందించిన సర్పంచ్

జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండలం లోని శివ్వారం గ్రామ పంచాయతీ గురువారం రోజున కేసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ యువకులకు స్పోర్ట్స్ టీమ్ వారికి సామాగ్రిని అందజేసిన సర్పంచ్ ఆవిడపు గణేశ్, హాజరైన ఎంపీడీవో పి.సత్యనారాయణ, మాట్లాడుతూ యువతీ, యువకులు చదువుతోపాటు క్రీడల పై కూడా శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి గుర్తింపు పొందాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రామోజీ శ్వేత,మరియు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

నేటి నుండి సీఎంఅర్ఎఫ్ దరఖాస్తుల నిలుపుదల

నర్సంపేట,నేతిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొన్న సందర్భంగా హైదరాబాదులో ఉన్నతాధికారులు ఎలక్షన్ పనుల నిమిత్తం బిజీగా ఉన్న తరుణంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన ఎటువంటి ఫైల్స్ తీసుకోవడం నిలుపుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో విషయాన్ని గమనించి మండల, గ్రామాలలో మీ నోటీసుకి వచ్చిన ప్రతి సీఎంఅర్ఎఫ్ దరఖాస్తును ఎన్నికల అనంతరం తీసుకొని రాగలరని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,…

Read More

ఫోటోగ్రాఫర్ల సేవలు మరువలేనివి పోస్టర్ ఆవిష్కరణలో ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సేవలు ఎంతో గొప్ప వని, వారి సేవలు మరువలేనివని ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మండల ఫోటో, అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని కే బి ఆర్ కన్వెన్షన్ హాల్ ఎల్బీనగర్ లో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ ను ఎస్ఐ చేతుల మీదుగా…

Read More

కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన యువ ఫౌండేషన్ అభ్యర్థులు

20 మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఫలించిన కానిస్టేబుల్ రాజశేఖర్ కృషి వేములవాడ డి ఎస్పీ శ్రీ నాగేంద్ర చారి గారికి రుణపడి ఉంటాం-అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులలో 21 మందికి నిన్న వెలువడిన తెలంగాణా పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల లో వివిధ కానిస్టేబుల్ విభాగాలలో ఉద్యోగాలు వచ్చాయి. ఈ సందర్బంగా యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్…

Read More

కోటి 30 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో గురువారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.జడలపేట గ్రామంలో రూ.50లక్షలతో గ్రామాల్లో ఆర్ అండ్ బి రోడ్డు వెంట సైడ్ డ్రైన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన .రామచంద్ర పురం గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన నవాబుపేట గ్రామంలో రూ.10లక్షలతో సీసీ రోడ్లు, రూ.10లక్షలతో, రూ.50లక్షలతో ప్రధాని రహదారి వెంట సైడ్…

Read More

కుట్టుమిషన్ శిక్షణకేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

మహిళలకు గొప్ప అవకాశం కౌన్సిలర్ రమేష్ పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సౌజన్యంతో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజున పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,20 మరియు 21 గల వార్డులకు చెందిన మహిళా సోదరీమణులకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మాదారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ సోద అనిత రామకృష్ణ వైస్ చైర్మన్ రేగూరి జయపాల్ రెడ్డి…

Read More

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- నిరుపేద కుటుంబానికి స్థానికసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్ దినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన స్వర్ణలతభాగ్యరాజు దంపతులు మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన చిట్టమైన లాలయ్య దినకర్మకు గ్రామప్రజల ఆశీర్వాదంతో చేగుంట మండలం…

Read More

ఆడబిడ్డలకు సర్కారు సారే..

తీరొక్క రంగులు.. 250 డిజైన్లు.. మహిళలు మేచ్చేలా నచ్చేలా.. ప్రతి ఏడాది దసరా కానుకగా చీరలను అందజేస్తున్న ప్రభుత్వం. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని బతుకమ్మ చీరల పంపిణీ ఈరోజు నుండి వార్డుల వారీగా బతుకమ్మ చీరలు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి.కమిషనర్ శ్రీమతి డి ఉమాదేవి. మున్సిపల్ పాలకవర్గం ఈరోజు చీరల పంపిణీ మొదలుపెట్టారు….

Read More

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న చైర్మన్ సర్పంచ్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో గణపురం సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట్రమణ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు చైర్మన్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో 10 సంవత్సరాల లో ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అన్నమాట తప్పకుండా పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ పథకాలలో…

Read More

కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ముదిగుంట యువకులు

జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ ముదిగుంట గ్రామానికి చెందిన పాశం మల్లేష్, సోతుక్ సాయిరాజ్ ఇద్దరూ టీ ఎస్ ఎస్ పి లో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించారు వీరికి ఉద్యోగం రావడం పట్ల స్నేహితులు మరియు బంధువులు ముదిగుంట గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

Read More

2000 నోట్ల మార్పిడికి చివరి తేదీ పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువును సెప్టెంబర్ 30, 2023 నుండి అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించింది. సెప్టెంబరు 30, 2023 నాటి RBI పత్రికా ప్రకటన ప్రకారం: ఉపసంహరణ ప్రక్రియకు పేర్కొన్న వ్యవధి ముగిసినందున, సమీక్ష ఆధారంగా, రూ.2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. 07, 2023

Read More

రోడ్డు సరిగ్గా లేక చిత్తాపూర్ గ్రామస్థుల అవస్థలు

నెన్నల్ మండలం నేటిదాత్రి: నెన్నల మండలం లోని అవడం నుండి చిత్తాపూర్ గ్రామమునకు వెళ్ళే రోడ్డు పూర్తిగా చెడిపోయి రోడ్డు పక్కన గ్రావెల్ లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు గుండా ప్రయనిచాలి అంటే ప్రయాణికులు ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సినదే మూల మలువు పైగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వాళ్ళ తరుచుగా ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి వాహన దారులు బండి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు ,వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు సరిగ్గా…

Read More

లులు మాల్లో కరువు బ్యాచ్

లులు మాల్‌లో చోరీ జరిగింది. లులు మాల్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ అనూహ్యమైన యు టర్న్ తీసుకుంది, అక్కడ ఉన్న భారీ జనసమూహం ప్రజలను నిర్వహించడానికి భద్రతా వారి నియంత్రణను కోల్పోయింది. ఈ సమయంలో ప్రజలు ఆహార పదార్థాలను దోచుకున్నారు. వారిలో కొందరు బిస్కెట్లు పఫ్స్ కేకులు తిని బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయారు. భారీగా జనం ఉండటంతో సెక్యూరిటీ సిబ్బందిని గమనించలేకపోయారు కానీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అస్తవ్యస్త దృశ్యం బయటపడకుండా నిరోధించడంలో CCTV…

Read More

మార్కెట్ చైర్మన్ ను ఘనంగా సన్మానం చేసిన ముదిరాజ్ సంఘం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని ముదిరాజ్ కులం సంగం భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావుకి ముదిరాజ్ యుత్ సభ్యులు కుల పెద్ద పర్శావేని రాజయ్య శాలువతో సన్మనం చేయడం జరుగింది. ఈ కార్యక్రమంలో అల్లం స్వామి, రవి, దాసరి సమ్మయ్య, కందుల రాజయ్య, పెండ్యాల సాంబయ్య, పర్శావెని సమ్మయ్య, మల్లయ్య, మాల నాగేష్, రాకేష్ రాజేష్ ,రాజ,భగవాన్, పర్షవేని సమ్మయ్య ,శ్రీను భాస్కర్,సాధు సమ్మయ్య, రంజిత్, మూలకాల భాస్కర్…

Read More

దేవతాలే-జ్యోతి జంట కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ గోల్డ్‌ను గెలుచుకుంది

ఓజాస్ డియోటాల్ మరియు జ్యోతి సురేఖ వెన్నం కేవలం ఒక పాయింట్ మాత్రమే కోల్పోయి తమ దక్షిణ కొరియా ప్రత్యర్థులను ఒక పాయింట్ తేడాతో ఓడించి రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. హాంగ్‌జౌ: అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్న ఓజాస్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నం ఒక్క పాయింట్ మాత్రమే కోల్పోయి తమ దక్షిణ కొరియా ప్రత్యర్థులను ఒక పాయింట్ తేడాతో ఓడించి బుధవారం ఇక్కడ జరిగిన ఆసియా క్రీడల్లో ఆర్చరీలో రెండో స్వర్ణ పతకాన్ని కైవసం…

Read More

కరకగూడెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ప్రజల ఆశీర్వాదమే కొండంత అండ సీఎం కేసీఆర్ చొరవతోనే నియోజకవర్గ అభివృద్ధి ప్రజాసేవలో అలసట ఉండదు…. ప్రభుత్వ విప్ రేగా కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించి కొత్తగూడెం, ముత్తాపురం, లక్ష్మీపురం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ…

Read More

క్రీడాల ద్వారానే శారీరక మానసిక అభివృద్ధి

క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీ నందు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాల మేరకు క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ ఎంపీపీ రేగా కాలిక చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారానే అని అదేవిధంగా…

Read More

క్వెంకట స్వామి గారి 94వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది

కాటారం నేటి ధాత్రి ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి మాట్లాడుతూ వెంకట స్వామి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు మరియు భారతదేశంలో కార్మిక శాఖ మంత్రిగా చేసి తనన గుర్తింపు పొందిన మహనీయుడు భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటులో వెంకట స్వామి గారు ఒకరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొట్టమొదటి నుండి ఆకాంక్షించిన వ్యక్తి అతని చివరి దశలో తెలంగాణ ఏర్పడడం లో తన వంతు కృషి ఎంతో…

Read More

హన్మకొండలో 900 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్న కేటీఆర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ నగరాన్ని టెంపుల్‌ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం త్రినగరాల పర్యటనలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నగరాన్ని…

Read More

గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎంపీపీ. జడ్పిటిసి.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో సర్పంచ్ సాయి సుధా రత్నాకర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్ ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి జై గౌడ జిల్లా అధ్యక్షులు బొమ్మ శంకర్…

Read More
error: Content is protected !!