ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా..

    తెలంగాణ కాంగ్రెస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి యాత్ర తో తెలంగాణ కేడర్ లో జోష్ పెరిగింది. ఇవే నివేదికలతో కాంగ్రెస్ నాయకత్వం భట్టి చొరవను ప్రశంసించింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తెలంగాణలో భట్టి యాత్ర పైన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆరా…

Read More
Yoga

యోగ అనేది మానవతా సంపద.

యోగ అనేది మానవతా సంపద #మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. #ఇది కేవలం ఆరోగ్యానికి కాదు ప్రశాంతతకు కూడా ఓక మార్గం.. యోగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ హన్మకొండ నేటిధాత్రి:   వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి,ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల…

Read More

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే .

నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సాయంచేయేది లేదు బిఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం విసిరిన కాంగ్రెస్ నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):   బిఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది దొరల గడీ కాదు, ప్రజాస్వామ్యం. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మేము విమర్శించడం సిగ్గుచేటంట? మరి మీరు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, పచ్చి అబద్ధాలతో బురద జల్లుడు…

Read More

ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు.

చిట్యాల నేటి ధాత్రి ; షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని భంగా గ్రామంలో భగత్ సింగ్ గారు జన్మించారు యుక్త వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు 1926 సంవత్సరంలో నౌ జవాన్ భారత్ సభను స్థాపించి ఇంకివిలాబ్…

Read More

మంచిర్యాలలో బైక్ మెకానిక్ అవగాహన సదస్సు

నేటి ధాత్రి, మంచిర్యాల: ఎఫ్ సి సి క్లచ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ స్పేర్ పార్ట్స్ కంపెనీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో టూ వీలర్ మెకానికులకు ఎఫ్ సి సి కంపెనీ తయారు చేస్తున్న స్పేర్ పార్ట్స్ గురించి ట్రైనింగ్ క్లాస్ ఇప్పించడం జరిగింది. అలాగే జపాన్ లో తయారు చేస్తున్న విడిభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి బండికి ఎలా అమర్చాలి వాటి యొక్క నాణ్యత గురించి కంపెనీ ట్రైనర్ యశ్ రావల్, హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ హిమన్షు…

Read More

మైనార్టీ యువతి యువకులకు ఉచిత శిక్షణ

వనపర్తి / నేటి ధాత్రి. వనపర్తి జిల్లాల్లో మైనార్టీ యువతకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 ఆర్ఆర్ బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలతో వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి కార్యాలయం నందు దరఖాస్తులను అందజేయాలన్నారు.

Read More

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట: నేటి ధాత్రి సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో ఈనెల 27న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నా తెలంగాణ ఉద్యమకారులు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు రావుల రాజబాబు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ ఎక్కడి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ: ఈనెల 27వ…

Read More

సింగరేణి ఉద్యోగులకు ఎరియర్స్ చెక్కుల అందజేత

మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వేజ్ బోర్డులో అత్యధిక ఏరియర్స్ అమౌంట్ పొందిన ఏరియా ఉద్యోగులు మోహన్ రెడ్డి, కేకే -5 ఎలక్ట్రిసియన్, గోపతి రామ్ చందర్ కెకె5 కోల్ కట్టర్ జోగుల కొమరయ్య, కే.కే5 హెడ్ ఓవర్ మెన్, మొదలగు వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ గురువారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ, ఏరియర్స్ పొందిన ఉద్యోగులకు ప్రత్యేకంగా…

Read More

ఘనంగా గిరిజన ఉన్నతాధికారి జన్మదిన కార్యక్రమాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి దాత్రి సింగరేణి సీ.ఎన్.ఎండి బలరాం నాయక్ ఐ ఆర్ ఎస్ మరియు ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ ఐ ఆర్ ఎస్ జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ధన్బాద్ లక్ష్మీదేవి పల్లి ప్రశాంతి నగర్ కాలనీ పినపాక టేకులపల్లి అశ్వరావుపేట బూర్గంపాడు ఖాళీ ప్రదేశాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి గిరిజన ఉన్నత అధికారులకు సెల్ ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ…

Read More
BRS party

పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్.

— పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్ నిజాంపేట, నేటి ధాత్రి: బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి,…

Read More
A grand event of distributing fine rice

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం..

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మాట నెరవేర్చిన రేవంతన్న సీతక్క కొత్తగూడ,నేటిధాత్రి: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్నాబియ్యం కార్యక్రమం కొత్తగూడ గ్రామం లో జరిగింది ముఖ్య అతిధిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల…

Read More
profession.

కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం.

కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగితో గౌడ వృత్తి సమానం.. గౌడ కులస్తుల వల్ల ఆనాటి నైజాం ప్రభులే ధనవంతులయ్యారు గీత వృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదగాలి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కీట్ల పంపిణీ నర్సంపేట నేటిధాత్రి: ప్రస్తుతం ఉన్న మద్యం రేట్లును పరిగణలోకి తీసుకున్న పలువురు ప్రకృతి వరమైన తాటికల్లులు సేవిస్తున్నారని ఈ నేపథ్యంలో గీత వృత్తి చేసే కార్మికులు ఒక కంప్యూటర్ ఉద్యోగిగా భావిస్తూ వృత్తి కొనసాగించుకోవాలని నర్సంపేట…

Read More

ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి .

ప్రచురణార్థం 13-12-24 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటరు నమోదు పై ప్రత్యేక దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ కు వచ్చిన ఆయనకు మొదట జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఘనంగా…

Read More
Congress

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్.!

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:   గుండాల మండల నూతన ఎస్సై సైదా రాహుఫ్ కు సన్మానం చేసిన మండల పిఎస్ఆర్,పివిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్,ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య,…

Read More

సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్ చేసిన : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాత మధుసూదన్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీమంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీ కమల్ రాజు గారు మరియు ఇతర ముఖ్య నేతలు… కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఎండిపోయిన…

Read More

కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో నమోదు చేయాలి…

హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్…. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో సరైన పద్ధతిలో చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు…

Read More

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెయ్యాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం భూపాలపల్లి మండలంలోని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29.లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు. పెద్దాపూర్ లో 12.25 లక్షల, నేరేడుపల్లి లో 15.27 లక్షలు వజినేపల్లి 4.87 లక్షలు, రాంపూర్ లో 6 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన…

Read More

ఎల్ఐసిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది 

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ప్రపంచంలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్లలో అత్యంత అగ్రగామిగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి అన్నారు. శనివారం రోజు జడ్చర్ల కేంద్రం లోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ బ్రాంచ్ సర్వసభ్య సమావేశానికి మద్దిలేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న…

Read More

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల? `అక్రమార్కుడికే అందలమా.   `మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’? `నకిలీ పత్రాలతో ప్రమోషన్లు! `రిటైర్‌ అయినా కొత్త కొలువులు! `’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు! `పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి `’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా? `’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం! `ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం! `’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే! `నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌. `క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం. `తన కింద పని చేసే…

Read More

మాదక ద్రవ్యాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి

మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మాదక ద్రవ్యాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి అన్నారు.గురువారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి ఓసిపిలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్కేపి ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేపథ్యంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల…

Read More
error: Content is protected !!