సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్ చేసిన : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాత మధుసూదన్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీమంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీ కమల్ రాజు గారు మరియు ఇతర ముఖ్య నేతలు…

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని తాగునీరు సాగునీరు కొరకు వెంటనే సాగర్ జలాలతో నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, వివిధ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *