మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయండి

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు తెలిపారు. బుధవారం మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…

Read More

తన్నీరు హరీష్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన చించోడు అభిమన్యు రెడ్డి,

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగు నీళ్లు అందించి, మిషన్ కాకతీయతో చెరువులో జలసిరులు నింపిన జల సాధకుడు… ట్రబుల్ షూటర్, మాజి మంత్రి వర్యులు, సిద్ధిపేట ఎమ్మేల్యే తన్నీరు హరీష్ రావుకి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి హైదరాబాదులోని మంత్రి నివాసంలో పూల బుకెను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More
Sri Mallikarjuna Swamy

కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు .!

శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జవహర్ నగర్ నేటి దాత్రి:     మేడ్చల్ మార్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగా యాదవ సంఘం మరియు జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య…

Read More
Boy commits suicide

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య నల్లబెల్లి నేటి ధాత్రి:     పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే…

Read More
TNGO District

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి జైపూర్,నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా…

Read More

పిల్లల మర్రి బాలోత్సవం బృహత్తరమైన కార్యక్రమం

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ పట్టణం లో శుక్రవారం జరుపుకుంటున్న ఈ బాలోత్సవం పిల్లల లో దాగిన నైపుణ్యాలను వెలికితీసే బృహత్తరమైన కార్యక్రమం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని బృందావన్ ఫంక్షన్ హాలు లో జరిగిన మూడవ పిల్లల మర్రి బాలోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

Read More
Crops.

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు

నేల రాలిన పంటలు..అడుగంటిన ఆశలు -అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి -అసత్యపు ప్రచారాలు..వినతి పత్రాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు -భూపాలపల్లి ఎమ్మెల్యేకు రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్న తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలయ్యేలా ముఖ్యమంత్రిని ఒప్పించండి -నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలిస్తున్న చందుపట్ల కీర్తిరెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి     రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంటలు పండించిన రైతన్నకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయని..చేతికొచ్చిన పంట కళ్ళముందే కొట్టుకుపోతుంటే…

Read More

పూలే యువజన సంఘ నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో పూలే యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చెల్ఫూరి శ్రీకాంత్ గౌరవ సలహాదారులు నాగుల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పిట్టల వికాస్, కార్యదర్శిగా పల్లెబోయిన అఖిల్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రిజ్వాన్, క్రీడా విభాగం కార్యదర్శులుగా బిల్లా వెంకటేష్, గిరబోయిన ప్రశాంత్, సాంస్కృతిక కార్యదర్శిగా కుక్కల దేవేందర్, సహాయ కార్యదర్శిగా తడక బద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన…

Read More
Students

విద్యార్థుల సంఖ్యను పెంచాలి.

విద్యార్థుల సంఖ్యను పెంచాలి. జహీరాబాద్. నేటి ధాత్రి:         ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More
Farmers

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు. * సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*   సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో…

Read More

మల్యాల గ్రామంలో ఈనెల 24 సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం.

చందుర్తి, నేటిధాత్రి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆలయం నందు శనివారం రోజున బోనాలు మరియు అన్నదాన కార్యక్రమం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చందుర్తి మండలం లోని ఏకైక దేవాలయం అయినటువంటి సమ్మక్క సారక్క జాతరకు చందుర్తి మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు మరియు మల్యాల గ్రామ ప్రజలు భక్తులు అధిక…

Read More
Martyrs

అమరుల త్యాగాలు మరువలేనివి.

అమరుల త్యాగాలు మరువలేనివి బాలానగర్  నేటి ధాత్రి:   మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ ఉద్యమ సమయంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సాటి…

Read More
Neeraja Kota

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా.

పాపా నిర్మాతల స్ట్రయిట్ తెలుగు సినిమా       తమిళ అనువాద చిత్రం ‘పాపా’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని నిర్మాత నీరజ కోట తెలిపారు.   తమిళంలో చక్కని విజయాన్ని సాధించిన ‘దా దా’ (Dada) చిత్రాన్ని తెలుగులో ‘పా పా’ (Paapa) పేరుతో డబ్ చేసి గత శుక్రవారం విడుదల చేశారు నిర్మాత నీరజ కోట (Neeraja Kota). జె. కె. ఎంటర్ టైన్…

Read More

కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం

మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ…. కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచనలతో సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన 5గురు సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగిందని దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య…

Read More
MLA GSR

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ చిట్యాల, నేటిధాత్రి :     ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో…

Read More

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కాటారం, నేటి ధాత్రి కాటారం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నాగరాజు, పోలీస్ స్టేషన్లో డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ…

Read More

అంగన్వాడిలో ఇచ్చే పోషకాహారన్ని తల్లులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ ఖాజా మెయినుద్దీన్. చిట్యాల, నేటి ధాత్రి : పోషణ్ పక్వాడలో భాగంగా భీష్మ నగర్ అంగన్వాడి టీచర్ సుజాత ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ హాజరైనారు ముందుగా గ్రామ మహిళలందరూ తాసిల్దార్ కి ఘనంగా సన్మానించారు, తర్వాత పొషన్ పక్వాడా గూర్చి జయప్రద సూపర్వైజర్ ప్రతి రోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం చేయాలని అప్పుడే పోషకాహార లోపం రక్తహీనతతగ్గించవచ్చని వివరించారు, తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి బావి పౌరులుగా…

Read More

1942లో నిర్మించిన శ్రీ సీతారాముల గుడి నుండి శ్రీ సీతరాములవారి శోభాయాత్ర నిర్వహణ

నస్పూర్ మండలం నేటిదాత్రి అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నస్పూర్ గ్రామంలో ని అతి పురాతన ఆలయం భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1942లో నిర్మించిన శ్రీ సీతారాముల గుడి నుండి శ్రీ సీతరాములవారి శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నస్పూర్ గేటు నుండి రామాలయం వరకు భక్తిశ్రద్ధలతో మహిళమణుల కోలాటాల తో ఎంతో అంగరంగ వైభోగంగా శ్రీ సీతారామలయ వేద పండితులు శ్రీ రంజిత్ శర్మ గారి ఆధ్వర్యంలో అతి నిష్ఠ నియమాలతో…

Read More

దేశంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే

ఎమ్మెల్యే దొంతి #నెక్కొండ, నేటి ధాత్రి:వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నర్సంపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇవ్వనున్నట్టు నెక్కొండలో మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభాముఖంగా కార్యకర్తల పక్షాన నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి బలరాం నాయక్ కు మాటిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నెక్కొండ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో 39 గ్రామాల నుండి భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ శాసనసభ…

Read More
error: Content is protected !!