ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించిన, ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
గుండెపోటు కారణంగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించి, అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఎన్నికల ఇంచార్జి దేవీప్రసాద్ గారు సీనియర్ నాయకులు నామ రవికిరణ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు . తదితరులు పాల్గొన్నారు,
