నేటిధాత్రి, వరంగల్ తూర్పు
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్, ఖిలా వరంగల్ మండలంల ఎంఈఓ లు గంప అశోక్ కుమార్, వి. ప్రసాద్ లను వడుప్సా వరంగల్ డివిజన్ కమిటీ నేతలు వరంగల్ ఎంఈఓ కార్యాలయంలో సోమవారం పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సలహాదారు కె భూపాల్ రావు, వరంగల్ డివిజన్ అధ్యక్షులు బొల్లo కనకయ్య, సెక్రటరీ విలియమ్స్, కోశాధికారి సుధీర్, డివిజన్ సలహాదారు విద్యాసాగర్, ఉపాధ్యక్షులు రాజు, జి సురేష్ , జాయింట్ సెక్రటరీ నసీర్, కన్వీనర్ ఖలీల్, లీగల్ కన్వీనర్ ఉస్మాన్, అకాడమిక్ కన్వీనర్ అశోక్, కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, టి.వెంకటేశ్వర్లు, సమీర్, లియాకత్ అలీ, మురళి, గౌస్ తదితరులు పాల్గొన్నారు,