కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ జక్కుల కవిత- తిరుపతి
వేములవాడ రూరల్ నేటిధాత్రి
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామ పంచాయతీ అవరణలో అంతర్జాతీయ జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామ స్థాయి సిబ్బందిని వైస్ ఎంపీపీ జక్కుల కవిత-తిరుపతి అధ్వర్యంలో గ్రామ స్థాయి సిబ్బంది అంగన్వాడీ, ఆశ , ఏఎన్ఎం విఓఏ, మహిళ సంఘం సభ్యులను ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు పెద్ద పీట వేస్తూ 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మైనార్టీ మహిళలకు త్రిబుల్ తలక్ తోలాగించి దేశమంతా ఏకథాటిమిధికి తీసుకొచ్చిన మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవ రావు, ఏ ఎన్ ఎం లత, ఆశ రాజేశ్వరి, అంగాని వాడి విజయ, రాజేశ్వరి, వి ఓ ఏ జలజ, రాధ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు