తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం .4.ఫ్లాగ్.షిప్ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై దరఖాస్తులను ఇంటింటా సర్వే ఫీల్డ్ లో భాగంగా బి శేషాద్రి మండల్ నోడల్ఆఫీసర్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పాపాయిపల్లి గ్రామంలో వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించడం జరిగిందనిఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మండలంలో పలు గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో దరఖాస్తులను పరిశీలించి విరాలను నమోదు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు