ఎమ్మెల్యే తుడిని కలసిన కిరాణం వ్యాపారులు.

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డిని కలిశామని వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ తెలిపారు . వర్తక సంఘం సమస్యలపై వినతి పత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు కిరాణం వ్యాపారులకు ఏ ఆపద ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చార ని పాలాది తెలిపారు . చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతులోకి తీసుకుని ప్రభుత్వ నిషేధిత వస్తువులు అమ్మ కూడదని ప్రభుత్వ ని కి వ్యతిరేకంగా పాల్పడకూడదని ఎమ్మెల్యే చెప్పార ని పాలాది తెలిపారు ఎమ్మెల్యే ని కలిసిన వారిలో వర్తక సంఘము నాయకులు హెచ్ ఎంటి రవికుమార్ కొండ మహేష్ కొండ కిషోర్ ఎలిశెట్టి వెంకటేష్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *