చిట్యాల, నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్య పల్లి లో శుక్రవారం రోజున విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం అయ్యింది వెంటనే గ్రామంలోని గ్రామస్తులు సకాలంలో స్పందించిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో నీళ్లు తెప్పించి మంటలు ఆర్పడం జరిగింది దీంతో గ్రామస్తులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.