మండలంలో రెచ్చిపోతున్న కాపర్
దొంగలు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోడే పు వెంకన్న వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారాను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫారాన్ని పగలగొట్టి కాపరు వైరుని ఎత్తుకెళ్లిన దొంగలు బాధితుడు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ రాజశేఖర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి.తక్షణమే . పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు నెలల్లో వరుసగా మూడు దొంగతనాలు జరగడంతో రైతులు తమ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్పరాలను ఎన్ని పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు
