కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌.. `సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు. `జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే! `తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే! `ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే! `ఇష్టాను సారం బిల్లుల మోతలే. `తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే! `కష్టాల కర్నాటక… కరంటు కటకట! `తెలంగాణ లో కరంటు వెలుగులు… `కర్నాటక లో…

Read More

ప్రజా ఆశీర్వాద సభా పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 24 న ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ములుగు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణ మరియు హెలిప్యాడ్ ల్యాండింగ్ పార్కింగ్ స్థలాలను పనులను ములుగు కేంద్రంలోని తంగేడు గ్రౌండ్స్ లో నిర్వహించబోయే సభా ప్రాంగణం ఏర్పాటుకై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ రెండు మండలాల ఎన్నికల ఇంచార్జ్ శ్రీ సాంబారి…

Read More

కాంగ్రెస్‌ ను నమ్మితే సంక్షేమం సమాదే!

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’ ఆయన మాటల్లోనే.. ` వ్యవసాయం ఆగమే! `మళ్ళీ కరంటు కోతలే! `కరువు కాలం కోరి తెచ్చుకునుడే? `నిత్యం అధికారం కోసం కొట్లాటే! `పాలన గాలికే! `పథకాలన్నీ పక్కకు పెట్టుడే! `మూడు గంటల కరంటే! `బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడే! `తెలంగాణ అల్లకల్లోలమే! `అంతా కలహాల కుమ్ములాటలే! `సఖ్యతలేని రాజకీయ కాపురమే! హైదరాబాద్‌,నేటిధాత్రి: కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ…

Read More

గంగులకు తిరుగు లేదు…బండి గెలిచేది లేదు!?

https://epaper.netidhatri.com/ `కరీంనగర్‌ వెలుగులు గంగులతోనే… `ప్రగతికి కరీంనగర్‌ చిరునామా చేసింది గంగులనే. `కరీంనగర్‌ ను సుందరవనం చేసింది గంగులనే… `ఐటి టవర్‌ తెచ్చింది గంగులే… `వేలాడే వంతెనతో అందాలు అద్దింది గంగులే.. `రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది గంగులే.. `ఆపన్నులను ఆదుకున్నది గంగులే… `కరోనా కాలంలో ప్రాణాలు పోసింది గంగులే… `బండి కనీసం జనంలో తిరిగింది లేదు… `సమాజాన్ని చీల్చడం తప్ప స్నేహం పంచింది లేదు. `పార్లమెంటుకు పంపిస్తే బండి నిధులు తెచ్చింది లేదు. `కరీంనగర్‌ కు మేలు…

Read More

కాంగ్రెస్‌కు మూడోసారి భంగపాటు తప్పదు

`కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే `కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు….

Read More

అబివృద్ధిని చూసి ఆశీర్వదించండి

*ప్రభుత్య విప్ రేగా కాంతారావు* *గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి ఏప్రభుత్వాలు చేయనంత అభివృద్ధిని బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, పినపాక నియోజక వర్గం లో అనేక అబి వృద్ధి సంక్షేమపథకాలను అందించిన ఘనత తనకు ఉందని పినపాక నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగకాంతారావు అన్నారు. శనివారం మండలంలో కాచనపల్లి, జగ్గుతండా, గుండాల, జగ్గాయిగూడెం , చెట్టుపల్లి, దామర్గు, లింగగూడెం, రోల్లగడ్డ గ్రామాల్లో రోడ్ల ద్వార ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన రేగ కాంతారావుకి ప్రజలు అడుగడుగున…

Read More

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/ ` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు. ` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.   `సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు. `పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు. ` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు. `తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు. `తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు. `నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు…

Read More

ఎదురులేని నాయకత్వం. తిరుగులేని ప్రభంజనం.

https://epaper.netidhatri.com/ `లక్షన్నర మెజారిటీ దిశగా… `పేదల గుండెలకు దగ్గరగా… `ప్రతి కుటుంబానికి తోడుగా… `ఆపదలో వున్న వారికి అండగా… `ప్రతి వ్యక్తికి తోడుగా… `తానే పెద్ద దిక్కుగా… `అందరికీ భరోసాగా… `ఆపన్నులకు చేయూతగా… `రైతన్న మోములో చిరునవ్వుగా… `పచ్చని పొలాలో సిరి వెలుగులా… `పల్లెల్లో వెండి వెలుగులా… `ప్రతి గుండెలో ఆరని తడిగా… ` ‘‘హరీష్‌ అన్న’’..పదమే ఒక ధైర్యం గా… హైదరాబాద్‌,నేటిధాత్రి: నాయకుడికి ప్రజలంటే ప్రేమ కావాలి. ప్రజల మీద మమకారం వుండాలి. అవి రెండు…

Read More

ములుగులో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కృషి చేస్తా

# వుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా యువత మహిళలకు ఉపాధి కల్పిస్తా # బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ప్రతి ఏటా వేల సంఖ్యలో మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుందని,…

Read More

మన బస్తి, మన బిఎల్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన…

ప్రజల్లో బిఎల్ఆర్ కు పెరుగుతున్న మద్దతు.. ఉప్పల్ లో గెలిచేది నేనే అంటున్న బిఎల్ఆర్… ఉప్పల్ 16 నవంబర్ (నేటీధాత్రి): ఉప్పల్ నియోజకవర్గం,ఉప్పల్ డివిజన్ ఓల్డ్ భరత్ నగర్,కుమ్మరి బస్తి నాచారం డివిజన్ ఎఱ్ఱకుంటలో గురువారం నిర్వహించిన మన బస్తి మన బిఎల్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎన్నికల ఇంఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి,సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి హాసరవ్వడం జరిగింది.ఈ…

Read More

ఛీ..ఛీ…రేవంత్‌ అని ఛీ..కొడుతున్న జనం?

https://epaper.netidhatri.com/ ` రేవంత్‌ రెడ్డి మతి లేని మాటలు. `కరంటు మీద అవగాహన లేని లెక్కలు. `సాగు మీద సంబంధం లేని సాకులు. `ఆలయాల భూములమ్మి మైనారిటీలకు సాయపడతాడట. `సమైక్య పాలనే బాగుందన్న రేవంత్‌. `నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్‌ లైన్‌ కాదట. `సమైక్య పాలనలో నీళ్లిచ్చారట. `అప్పుడే ఉద్యోగాలు బాగా ఇచ్చారట! ` తెలంగాణ నిధులతో హైదరాబాదు అభివృద్ధి చేశారట. `ఉద్యమ ద్రోహి రేవంత్‌ నోట పచ్చి అబద్దాలు. ` అమరవీరుల త్యాగాలను అవమానించిన…

Read More

అయ్యప్ప దేవాలయంలో మొదలైన మండల పూజలు

# ఆలయ కమిటీ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో త్రివింశతి 23 వా మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు గురువారం మొదలైనాయి.డిసెంబర్ 27 వరకు కొనసాగే మండల పూజ మహోత్సవాలు మొదటి రోజు సుప్రభాత సేవతో మొదలు కాగా ఒకార ద్వాజరోహణము,హోమ గుండం ఆవిర్భావం,సుదర్శన హోమం నిర్వహించారు.41 లతో పాటు మండల పూజల్లో చేపట్టే మహా అన్నదాన కార్యక్రమం 41 రోజుల పాటు కొనసాగనున్నదని…

Read More

గండ్ర రమణారెడ్డికి సంపూర్ణ మద్దత్తు

కె యూ విద్యార్థి నేత మంద నరేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మంద నరేష్ అన్నారు భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెంధాలంటే అనునిత్యం ప్రజలకోసం పని చేస్తున్న గండ్ర రమణ రెడ్డి ని మరో సారి నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని నియోజకవర్గంలో ఉన్న…

Read More

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్

పార్టీ నే గెలిపిద్దాం: నార్నే శ్రీనివాసరావు కూకట్పల్లి, నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయ కులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భం గా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియో జకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఆరెకపూడి గాంధీని వచ్చే…

Read More

సభాస్థలిని సందర్శించిన సిపి అంబర్ కిషోర్ ఝా

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో జరగబోయే బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొంటున్న నేపథ్యంలో గురువారం రోజున పరకాల సిపి అంబర్ కిషోర్ జా సభాస్థలిని,హెలిపాడ్ ను మరియు పరకాల పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది.సభా ఏర్పాట్లను పరిశీలించి,బందోబస్తు విధుల ఆరతీయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపి శ్రీ కిషోర్ కుమార్,సబ్ డివిజన్ సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.

Read More

కౌశిక్ రెడ్డి నే హుజురా’బాద్ షా’

హుజురాబాద్ లో కారు స్పీడును ఆపేదెవరు అడుగడుగునా జననీరాజనం చరిత్ర తిరగరాయబోతున్న యువ కెరటం ప్రచారంలో దూసుకుపోతున్న కౌశిక్ రెడ్డి కుటుంబం హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక అంటే ఎప్పుడు ఉత్కంఠ భరితమే. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసిన ఇక్కడ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతుంటాయి. గత కొంతకాలంగా రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా హుజురాబాద్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బయటకు…

Read More

నేటి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభకు తరలిరావాలి

ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవరణలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి కేసిఆర్ హజరవుతున్న నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి…

Read More

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పిఎస్ఆర్

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం,ఎండపల్లి,మండలంలోని పాత గూడూరు గ్రామానికి చెందిన మల్యాల ప్రేమ (38)గురువారం మృతి చెందగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస రావు తక్షణ సహాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ సర్పంచ్ కొంగల చంద్రారెడ్డి ద్వారా మృతురాలి కొడుకు మల్యాల కుమార్ కు అందజేశారు.ఈ సంధర్బంగా మృతురాలి కుటుంబ సభ్యులు పిఎస్ఆర్ (బాపు)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయిని మధు, బోయిని సతీష్,బోయిని…

Read More

శ్రీధర్‌బాబును గుండెల్లో దాచుకున్నా గుర్తింపు ఇవ్వలేదు

కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అభిమానించా బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రీధర్‌బాబు వీరాభిమాని దిలీప్‌ కాంగ్రెస్‌ పార్టీలో పని చేస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును గుండెల్లో దాచుకున్నా గుర్తింపు ఇవ్వలేదని శ్రీధర్‌బాబు వీరాభిమాని రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన దిలీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంథని :- నేతిధాత్రి మంథనిటౌన్ కేంద్రంలో బుధవారం రోజున దిలీప్ కాంగ్రెస్‌పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా దిలీప్‌…

Read More

తెలంగాణ కబళించాలని కుట్రలు చేస్తున్నారు

# ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ ఐటీ రంగం అభివృద్ధి # తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కావాలి. # కాంగ్రెస్ పార్టీకి వారి పథకాలకు గ్యారంటీ లేదు. # ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారుడు. # ఉద్యమ కారున్ని కొల్పేతే ప్రజలు ఇబ్బందులకు గురైతారు. # పెద్దికి మద్దతుగా బి అర్ ఎస్ ఎన్నారై ఫోరం # తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్,ఎన్నారై యూకే వ్యవస్థాపక అద్యక్షులు అనీల్ కుర్మాచలం. # ఎన్నారై…

Read More
error: Content is protected !!