విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసిన గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మాదాసు సృజన్ కుమార్ తల్లి మాదాసు సరోజన 29వ వర్ధంతి సందర్భంగా పరకాల జెడ్పి హెచ్ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ వారి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్జి విష్ణు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాల్గొని విద్యార్థులకు మంచి మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒంటెరు రమేష్ గడిపే వినయ్,ప్రసాద్,ఎకు నవీన్,ఏకు ప్రమోద్,ఏకు సూర్య.గోవింద మహేష్,కోగిల ప్రేమ్…

Read More

పదవీ కాలం ముగిసిన సర్పంచ్ కి ఘన సన్మానం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో సర్పంచుల పదవీ కాలము జనవరి నెలలో పూర్తి అయినందున సోమవారం రోజు నవాబుపేట మండలంలోని అమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యం కి సన్మాన కార్యక్రమం అమ్మాపూర్ గ్రామం నందు నిర్వహించడం జరిగింది. గ్రామ యువకులు మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు వివిధ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ కొనియాడారు. అనంతరం సర్పంచికి శాలువా, పూల మాలలతో సన్మానించడం…

Read More

ఉప్పల్ నీ అభివృద్ధి పథం లో నడిపిస్తా

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 05 ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ కామన్ వద్ద డ్రైనేజ్ పైపు లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా తను పనిచేస్తున్న అని ఉప్పల్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని అన్నారు. ఈ…

Read More

కులగణనకు క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరం

# కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బీసీ నేత సాయిలి ప్రభాకర్ వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి : బీసీల జీవితకాల వాంఛ కొరోకైన కులగనునకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకుడు బిసి నేత సాయిలి ప్రభాకర్ అన్నారు.50 శాతానికి పైగా ఉన్న మేమేఎంతో మాకు అంతవాటా అనే మాటను నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదనీ అన్నారు.అనగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు…

Read More

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన పరకాల ఏసీపీ

పరకాల నేటిధాత్రి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ ను పరకాల ఏసీపీ ఇ.కిషోర్ కుమార్ సోమవారం ఏసీపీ కార్యాలయంలో యాక్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు యాక్ సభ్యులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాలలో పేరుకుపోయిన అవినీతి భూతాన్ని అంతం చేయడంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్న యాక్ టీమ్ ను అభినందిస్తూ, ముఖ్యంగా విద్యార్థులలో అవినీతి రహిత సమాజం కోసం…

Read More

చికిత్స పొందుతున్న సుమన్ కు ఆర్థిక సహాయం

వరంగల్ జిల్లా/గీసుగొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలం మనుగోండ గ్రామానికి చెందిన సుమన్ అనారోగ్యం తో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు.కాగా సుమన్ ఆర్థిక స్తోమత లేకపోవడంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో కుటుంబానికి 10 వేల రూపాయలను ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,గీసుకొండ యూత్ మండల అధ్యక్షుడు అకుల రుద్ర ప్రసాద్, మనుగోండ గ్రామ పార్టీ అధ్యక్షులు కందికొండ రాజు,…

Read More

విద్యార్థుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి

నర్సంపేట,నేటిధాత్రి : భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అల్వాల నరేష్,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిద్దు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి వారికి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Read More

విద్యార్ధుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష కీలకం

ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్ చంద్ర హన్మకొండ లో ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్ష హన్మకొండ, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా నక్కలగుట్ట ఆర్యభట్ట విద్యాసంస్థలలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష పత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్…

Read More

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

*అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరొకన్నుగా భావిస్తూ ముందుకు వెళ్తాము *మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తాం *సీఎం రేవంత్ సహకారంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని *నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా *పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యుడు ఆది…

Read More

విద్యార్దులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చెయ్యాలి

ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష పరీక్ష పత్రాలను ఆవిష్కరించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ వరంగల్, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ విస్డమ్ హైస్కూల్లో పరీక్ష పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More

గణపురం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం కక్ష సాధింపు చర్య

తనాపై అవిశ్వాసం ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. అని గణపురం పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు వారి విజ్ఞతకే వదిలేస్తున్న. నాకు ఛైర్మన్ గా అవకాశం కల్పించిన గండ్ర వెంకటరమణారెడ్డి వారికి జీవితాంతం రుణపడి ఉంటా. 4 ఏండ్లు నాకు సహకరించిన రైతులకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నా పదవి తొలగించి నన్ను చంపే కుట్ర చేస్తున్నారు. నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటా. గణపురం నేటి ధాత్రి గణపురం పిఎసిఎస్ ఛైర్మన్…

Read More

ఓదెల మల్లన్న ఆలయం లో నిలువు దోపిడీ..

టికెట్ పై ఓ రేటు వసూలు చేసేది ఓ రేటు.. ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: పెద్దపల్లి జిల్లా లోని అతి పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సమ్మక్క సరక్క జాతర ఉన్నందున భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది ఆలయంలో నిలువు దోపిడీ చేస్తున్నారు.ఆలయంలో స్పెషల్ దర్శనం అని 50 రూ బోర్డ్ పెట్టి ప్రత్యేక దర్శనం అని100రూ తీసుకుంటున్నారని, మదన పోచమ్మ ఆలయం వద్ద బోనం చిట్టి…

Read More

బోరు మోటారు ప్రారంభించిన ఎంపీపీ మానస రాజు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్.గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి రెండు లక్షల రూపాయలతో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపీపీ పడిగల మానస రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకుసాపూర్ గ్రామంలో స్థానిక ఎంపీటీసీకరక వేణి కుంటయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ నుండి రెండు లక్షల నిధులతో నూతనంగా బోరుమోటర్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజలు గ్రామస్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కురుమ…

Read More

మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘం

రాష్ట్రంలో రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి మార్కెట్ లో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ఏనుమాముల: నేటి ధాత్రి: వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డును సోమవారం రోజు సందర్శించిన తెలంగాణ రైతు సంఘం నాయకులు మిర్చి కొనుగోలు విషయంపై రైతులను పంట దిగుబడులు, ధరల గురించి ఆరా తీయగా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయిందనీ పెట్టుబడి భారం పెరిగిపోయిందని మార్కెట్లో ఆశించిన ధర రావడంలేదని రైతులు ఆవేదన…

Read More

పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడుగా పొరండ్ల రమేష్….

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) కమలా పూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం పద్మశాలి కుల సంఘం నూతన కమిటీని సోమవారం రోజున జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా పోరండ్ల రమేష్, ఉపాధ్యక్షుడిగా వైకుంఠం,ప్రధాన కార్యదర్శిగా చిందం గౌరిశంకర్, కోశాధికారిగా పోరండ్ల అశోకు తో పాటుగా ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తమపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు కుల సంఘం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.

Read More

సదరం స్లాట్‌లు తక్కువ… సర్టిఫికెట్ కావాల్సిన వారు ఎక్కువ

• నిమిషాల వ్యవధిలో క్లోజ్ • ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు హసన్ పర్తి/ నేటి ధాత్రి సదరం క్యాంపునకు హాజరు కావాలనుకునే దివ్యాంగులకు నెలల తరబడి తిరిగినా స్లాట్ బుక్ కావడం లేదు. నెల, రెండు నెలలకోసారి అధికారులు స్లాట్స్ విడుదల చేయగానే.. నిమిషాల్లో క్లోజ్ అయిపోతున్నాయి. సదరం క్యాంపునకు హాజరయ్యేందుకు ఎదురు చూసే దివ్యాంగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్లాట్స్ సంఖ్య తక్కువగా ఉండడంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో…

Read More

ఆర్థిక సహాయం అందజేసిన ఎంపిటసి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పర్శరాములు ఇటివల అనారోగ్యంతో మృతి చెందడంతో అనాధలైన ఇద్దరు చిన్నారుల జీవితం అగమ్యగోచరంగా మారి, నిలువ నీడలేని పరిస్థితిలో ఆపన్న హస్తం కోసం పిల్లలు ఎదురు చూస్తున్నా విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రుద్రారం ఎంపిటిసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ దాతల సహకారంతో సుమారు నలబై ఏడు వేల రూపాయలు సమకూర్చినారు. అట్టి రూపాయలను ఎంపిటసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ చేతుల…

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గా ఎల్తూరి శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి సోమవారం రోజున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దానిలో భాగంగా హనుమకొండ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన ఎల్తూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పరకాల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఎల్తూరి శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా స్వేరో ఇంటర్నేషనల్ స్వేరో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా…

Read More

ఇల్లెందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గుండాయిజం

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపై హైడ్రామా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గందరగోళం. బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా ఎత్తుకెళ్ళి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించిన ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు.

Read More