తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కోడి బాబు అనే వ్యక్తి గత తొమ్మిది రోజుల క్రితం గ్రామ శివారులో రెండు వాహనాలు ఢీకొనగా బాబు తలకు తీవ్ర గాయాలు అయినాయి ఈ సందర్భంగా కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా సంబంధిత డాక్టర్లు పరీక్షలు చేసి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టినట్లుగా వైద్యులు నిర్ధారించారు ఈదుకు గాని 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు నిర్ధారించారు వాళ్ల ఆర్థిక స్తోమత బాగోలేదు ఆరు లక్షల రూపాయలు అప్పుచేసి చికిత్సకు అందించారు దురదృష్టవస్తు వైద్యం పొందుతూ బాధితుడు మృతి చెందారు మృతునికి భార్య మమత కూతుళ్లు లక్ష్మీప్రసన్న మనస్విని కలరు పేదరికంతో ఉన్న అప్పన హస్తం కోసం ఎవరైనా దాతలు ఉంటే తగిన సహాయం చేయవలసిందిగా కోరుచున్నారు దయచేసి వారి ఫోన్ నెంబర్ 756957 2692 ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయగలరు