
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ నగర్ కాలానికి చెందిన 150 కుటుంబాలు మన మంత్రి కేటీఆర్ గెలపుకి అన్ని కుటుంబాలు మంత్రి కేటీఆర్ కే నని 150 కుటుంబాలు అందరం కలిసి కేటీఆర్ కే మద్దతుగా ఓటు వేస్తామని తీర్మానం చేశారు అలాగే కేటీఆర్ నామినేషన్ ఖర్చులకు 1016 రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ బాబాజీ కులస్తులు అందించిన స్ఫూర్తితో ముందు ముందు ప్రచారంలో ఉత్సాహంగా పనిచేస్తామని మంత్రి కేటీఆర్ కి లక్ష ఓట్ల మెజారిటీ కచ్చితంగా వస్తుందని వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం ఖాయమని తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన బాబాజీ కులస్తులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ రంగు ప్రసాద్ బొగ్గు లింగం బిక్షపతి పార్టీ నాయకులు కార్యకర్తలు బాబాజీ కులస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు