వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలం
చెక్కపల్లి గ్రామానికి చెందిన తాండ్రాల తిరుపతి తండ్రి పోచమ్య వయస్సు 54 సంవత్సరాలు అను అతను 5/09/1994 సంవత్సరము లో కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్ళడానిక S749323 నంబరుగల పాస్ పోర్ట్ పై మస్కట్ కు వెళ్లి 2002 సంవత్సరములో తిరిగి స్వదేశంనకు వచ్చి వ్యవసాయకూలి పని చేస్తు జీవనము సాగిస్తున్న తరుణంలో మాకు ఉన్న పాత ఇల్లు కూలి నిత్యవసర వస్తువులతో పాటు మట్టి తరలిస్తున్న క్రమంలో నాయొక్క పాస్ పోర్ట్ కూడ మట్టి లో కలిసి ప్యోయినదని, బాదవప్తహృదయం తో తన బాధను చెప్పుకుంటు విలపించాడు