పదవ తరగతి ఫలితాల్లో శ్రీనివాస్ గురుకుల్ విజయ దుందుభి.

గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూరు శాతం ఫలితాలతో విజయపథంలో సాగిపోతుంది బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ ఉన్నత పాఠశాల- నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో 

చిదురాల అనూహ్య(10/10)

గూగులోతు శివ శంకర్ (10/10) లు 10 కి 10 జిపిఎ సాధించగా

 చిదురాల అనన్య , శ్రీజ ,

ధీరజ్ రెడ్డి ,కిరణ్ ,విశేష్ 9.8 సాధించారు.

హనీష్, లుబ్న, రసజ్ఞ , షైనీష్మ , శ్రీ ధన్య, రామ్ చరణ్ లు 9.7 సాధించారు.

మొత్తం 37 మంది విద్యార్థులు హాజరవగా అందరూ (100%) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో గణితంలో 27 మంది కి10,, సైన్స్ లో 21 మందికి ,సాంఘిక శాస్త్రంలో20 మందికి 10 జిపిఎ 

వచ్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం తెలిపారు.

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం వినయ్ ,విజయ్ ,పద్మశ్రీ ,

హాఫీజ, శ్రీనివాసరావు, రాజేష్ యుగంధర్ ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *