దేవయ్యకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.

తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన కొండ దేవయ్యకు ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అభినందనలు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నాయకులు బండి కుమార స్వామి, కూసం శ్రీనివాస్, జల్లి సిద్దయ్య తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *