AP Government Transfers Several IAS Officers
పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ను ఏపీఈడీబీ సీఈవోగా బదిలీ చేసింది.
LATEST
అమరావతిపై మీ వైఖరేంటి?
జగన్ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్
చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత
జగన్ చరిత్ర హీనుడు: కేశవ్
కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ
ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!
మనసా, వాచా, కర్మణా..
‘స్మార్ట్’గా భోజనం!
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్
అంబేడ్కర్ అందరివాడు: యశ్వంత్ అంబేడ్కర్
సీఎంవోకు జల్జీవన్ బిల్లుల పంచాయితీ
అమరావతిపై మీ వైఖరేంటి?
జగన్ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్
చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత
జగన్ చరిత్ర హీనుడు: కేశవ్
కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ
ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!
మనసా, వాచా, కర్మణా..
‘స్మార్ట్’గా భోజనం!
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్
అంబేడ్కర్ అందరివాడు: యశ్వంత్ అంబేడ్కర్
సీఎంవోకు జల్జీవన్ బిల్లుల పంచాయితీ
సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్గా.. అభిషిక్త్ కిశోర్ను విశాఖ జిల్లా కలెక్టర్గా.. హరేంద్రప్రసాద్ను కాకినాడ జిల్లా కలెక్టర్గా.. టి.నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా.. తమిమిన్ అన్సారియాను పాఠశాల విద్య డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ బదిలీ కావడంతో, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ జిల్లా జాయింట్ కలెక్టరే.. కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
