రత్నం సుమాంజలి అవినాష్ ను గెలిపించండి

రత్నం సుమాంజలి అవినాష్ ను గెలిపించండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రత్నం సుమాంజలి అవినాష్ వార్డు ఇన్చార్జి ఇగ మహేందర్ జి కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడో వాడు టిటి కోటర్స్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాను అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో వార్డు అభివృద్ధి కోసం పని చేస్తాను ఏడవ వాడు ఓటర్సు అందరూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి…

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముస్తాల తేజ

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ 2 వార్డ్ అభ్యర్థి ముస్తల తేజ అన్నారు ఈ సందర్భంగా తన సొంత వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రజలందరి మనసును దోచుకున్నదని చేర్యాల మున్సిపల్ మేము హస్తగతం చేసుకుంటామని

అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని మరియు ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని రెండో వార్డ్ కౌన్సిలర్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణాన్ని అగాధంలో నెట్టివేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భూమి గారి మనోహర్ ముస్తాల స్టీవెన్ కాటం సంజీవయ్య చెవిటి లింగం భూమిగారి మహేందర్ ముస్తాల కిష్టయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు

వార్డుమెంబర్ గా గెలిపించండి..

వార్డుమెంబర్ గా గెలిపించండి

* గ్యాస్ గుర్తుకు ఓటువేసి అభివృద్ధిని గెలిపించండి
* 1వ వార్డు అభ్యర్తి చేనిగల్ల వెంకటయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

ఆలూరు 1వ వార్డులో వార్డుమెంబర్ గా పోటీచేస్తున్న
చేనిగల్ల వెంకటయ్య ప్రచారంలో భాగంగా వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటువేసి గెలిపించాలని
ఓటర్లను కోరారు. వెంకటయ్య గతంలో ఎంపీటీసీ గా గ్రామానికి సేవలందించారు. సీసీరోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ఇప్పుడు తనకు ఓటు వేసి అవకాశం ఇస్తే వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మధ్యానికి తలోగ్గి ఓటువేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ అమూల్యమైన ఓటు గ్యాస్ సిలిండర్ కు వేసి అభివృద్ధిని గెలిపించాలని కోరారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!
◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!

◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తో కలిసి రహమత్ నగర్ డివిజన్ గడప గడప తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గంగా నగర్ 110,151, బూత్ లలో ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ముర్తజా నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version