రత్నం సుమాంజలి అవినాష్ ను గెలిపించండి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రత్నం సుమాంజలి అవినాష్ వార్డు ఇన్చార్జి ఇగ మహేందర్ జి కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడో వాడు టిటి కోటర్స్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాను అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో వార్డు అభివృద్ధి కోసం పని చేస్తాను ఏడవ వాడు ఓటర్సు అందరూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
