“దుర్గామాతను దర్శించుకున్న

“దుర్గామాతను దర్శించుకున్న*

ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాంబమూర్తి దేవాలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకున్న తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు అందరి పైనఉండాలని దుర్గామాత కృప కటాక్షాలు ఈ ప్రాంతమంతా పడి పంటలతో సుఖంగా ఉండాలని తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చదువు అన్నారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారుఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version