బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ. విచారణ .పేరీట వేధిస్తున్నందుకు.నిరసన వ్యక్తం చేయగా మాపై కేసులు నమోదా. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ఫిబ్రవరి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలోభాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం .కక్ష.పూరిత వైఖరితో .వేధిస్తున్నందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మ దహనం నిరసనలు.చేయడం జరిగిందని. అందులో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో. కేసులు నమోదు చేశారని. తంగళ్ళపల్లి మండలం నుండి 18 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఎటువంటి కేసులకు భయపడేది లేదని బిఆర్ఎస్. పార్టీ నాయకులు వేధిస్తే .ఊరుకునేది .లేదని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ నాయకత్వాన్ని .వేధించడం మానుకొని ప్రజలకు ఇచ్చిన ఆరు .గ్యారెంటీలనుఅమలు చేయాలని. బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అణిచివేత ధోరణి ప్రజా వ్యతిరేకత విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కేటీఆర్ నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఎండ.గడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మద్దతుగా. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లిరామ్మోహన్ సంఘీభావం ప్రకటించారు అరెస్టు కేసులు నమోదైన వారిలో. బిఆర్ఎస్.పార్టీనాయకులు. మాట్లమధు.కర్నేబాలయ్య. పూర్మాని.రాజశేఖర్.రెడ్డి.శ్యాగ దేవేందర్. బండి జగన్. తిరుపతిరెడ్డి. మీసాల కృష్ణ. దొంతినేని.చందర్రావు.గుండి మహేష్.గుగ్గిళ్ళ ఆంజనేయులు. అల్వాల సాయి.సుంచులజీవన్.ఇమ్మ నేనిఅమర్రావు. పోచంపల్లి రంగయ్య. తిరుపతి రెడ్డి. తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version