
అడవులలో పచ్చదనాన్ని.!
అడవులలో పచ్చదనాన్ని సంరక్షించుకుందాం….. పర్యావరణాన్ని కాపాడుదాం… చిత్తూరు డీఎఫ్ఓ భరణి అడవుల్లో మొక్కలు ఏర్పాటు చేయడం అభినందనీయం= సీఈఓ నరేంద్రన్. రామచంద్రాపురం(నేటి ధాత్రి) ఏప్రిల్ 30: అటవీ శాఖకు చెందిన అడవులలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించి. పర్యావరణాన్ని కాపాడాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి అన్నారు. మండలంలోని కొత్త కండ్రిగ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రాణ యోగ ఆశ్రమం అటవీ ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే…