own

ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే.
– ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగులపల్లి నేటి ధాత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్,…

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!
నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి??? స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.. నేటిధాత్రి ఐనవోలు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు…