నాగర్ కర్నూల్ జిల్లా టౌన్
నేటి ధాత్రి
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎఫ్ బిఎఫ్ బాధిత కుటుంబానికి 20వేల రూపాయలు ప్రయోజనం అందించే పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని నాగర్ కర్నూల్ ఎమ్మార్వో గారు ఒక ప్రకటనలో తెలియజేశారు దానికి సర్కులేషన్ ఒకటి విడుదల చేశారు
