
మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.
మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటే…