కరకగూడెంలో ఘనంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

ఘనంగా మహాత్మా గాంధీ గ 78వ వర్ధంతి.

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామంలో జాతి పిత మహాత్మా గాంధీ గారీ 78వ వర్ధంతి సందర్భంగా గాంధీ స్మారక కరకగూడెం మేనేజర్ నాగ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేనమరియు సర్పంచ్ పోలేబోయిన సుజాత.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత జాతిపిత మహాత్మా గాంధీ , ఆయన చూపిన శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీని విడదీసి చూడలేం, అలాంటి మహాత్ముడి జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం గారు, చిట్టి ప్రసాద్ , గొగ్గలి రవి , షేక్ రఫీ , తిప్పని శ్రీను , ప్రజా ప్రతినిదులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు…

గాంధీ జయంతి సందర్భంగా బుచ్చిరెడ్డి నివాళులు

ఘనంగా జాతిపిత మహా త్మాగాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ సిద్ధాంతా లు, ఆశయాలు ఎప్పటికీ ఆదర్శం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట, నేటిధాత్రి:

జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి బుచ్చిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్క తాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని గుర్తు చేశారు. గాంధీజీ బోధన లైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని, స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, దుబాసి కృష్ణ మూర్తి, నిమ్మల రమేష్, మస్కే కుమా రస్వామి, మారపెల్లి వర ద రాజు, డీటీరెడ్డి, మార్కండే య, రఫీ, దామరకొండ కొము రయ్య, సుదర్శన్, కుమార స్వామి పాల్గొన్నారు.

వనపర్తిలో మహాత్మా గాంధీకి వర్తకులు, ఆర్యవైశ్యులు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వర్తకులు ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వర్తకులు దోమ శివ బొడ్డు శంకర్ సంబు రవి వై వెంకటేష్ హెచ్ఎంటి రవి ప్రసాద్ ఆర్యవైశ్యులు ఏపూరి శ్రీనివాసులు కొట్ర రామకృష్ణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ కందికొండ సాయిరాం మారం గోవిందు గుప్త ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్ బచ్చు సౌజన్య వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేంద్ర రాజ్ మెడికల్ షాపు శంకర్ కూన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version