నివాళులు అర్పించినతెలంగాణ తొలి.!

నివాళులు అర్పించినతెలంగాణ తొలి శాసనసభాపతి-
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామ వాస్తవ్యుడు టేకుమట్ల మండల మరియు మొగుళ్ళపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బండి సుదర్శన్ గారి ప్రథమ పుత్రుడు బండి కిరణ్ గారి సంస్మరణ సభకు విచ్చేసి నివాళులు అర్పించిన తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతి పక్ష నాయకుడు గౌరవ శ్రీ” సిరికొండ మధుసూదనా చారి .

ఘనంగా నూతన కార్యవర్గం ఎన్నిక.

ఘనంగా నూతన కార్యవర్గం ఎన్నిక….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసన పరిధిలోని జల సంఘం మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు నూతన కార్యవర్గం ఏర్పరచారు. అందులో అధ్యక్షుడు దినకర్ కార్యదర్శి కృష్ణ క్యాషియర్ ప్రకాష్, ఇతర తదితర స్థానాల్లో నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. అనంతరం వర్ధంతి నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version