మూడో విడత శిక్షణ పూర్తి….

మూడో విడత శిక్షణ పూర్తి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు. వార్డు సభ్యులకు. ఈరోజు మూడో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా. ప్రజా పాలన.పరిపాలన లో భాగంగా. 99.వ. యాక్షన్ ప్లాన్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామంలో పరిపాలన విధానాలను ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ఒడిదుడుకుల గురి కాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలో అవగాహన కార్యక్రమంతో పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందులో మూడో విడత ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈరోజు మూడో విడత చివరి 5.వ .రోజు వార్డు మెంబర్స్.లో శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా శిక్షణ తీసుకొని శిక్షణ ముగింపు విజయవంతంగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా శిక్షణ ముగించుకున్న తంగళ్ళపల్లి మండల గ్రామాల అవార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగిందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఎంపీడీవో లక్ష్మీనారాయణ ప్రజా పాలన ప్రగతి కార్యక్రమం ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్. ఎం. పి. ఓ. సూపరిండేoట్.రమేష్. అశోక్. వెన్నెల కార్యాలయంసిబ్బంది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version