బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కొహీర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు దినకర్ గారి మాతృమూర్తి గారు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ,అండగా ఉంటాం అని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజీ సర్పంచ్ ఖళీమ్, సందీప్, వాజీద్ తదితరులు ఉన్నారు.