వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణం లోని భారత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కోహిర్ పట్టణం మహ్మద్ అబ్దుల్ ముజమ్మిల్ వివాహా వలిమా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వలిమా వేడుకల్లో మాజీ ఎంపీపీ షౌకత్ అలీ,మాజీ వైస్ ఎంపీపీ షాకిర్ అలీ,మాజీ కో.అప్షన్ జలీల్,మాజీ సర్పంచ్ నర్సింలు,సత్తార్ సాబ్,చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు
