రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి..

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, కోహిర్ మున్సిపల్ కార్పొరేషన్ మసీదు, పాటు కోహిర్ ఇతర కేంద్ర మసీదుల ప్రాంగణాలలో పరిశుభ్రతపై దృష్టి పెటలని. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం భారీగా తరలివచ్చే మసీదు కట్టడాల పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని అధికారులు నిర్ణయించాలని వార్డ్ నంబర్ 13 లో
ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ వినతి అందించారు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి.చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను సందర్శించాలని. ఈ పర్యటన సందర్భంగా, ఆయన మసీదు, ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమీక్షించాలని. పవిత్ర ఇస్లాం మాసం ప్రారంభం కానుండటంతో కోహిర్ పట్టణంలోని రోడ్లు, జంక్షన్లను పరిశుభ్రంగా విధి దీపాలు తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి…

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మేదరివాడలోని 13వ వార్డులో గల ప్రాధమిక పాఠశాలలో 26వ బూత్ నంబర్లో గల తమ ఓటు హక్కును పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ కడారి జ్యోతి వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు పౌరుని యొక్క బాధ్యతని వేసిన ఓటు సమాజానికి ఉపయోగపడలని పట్టణాలను అభివృద్ధి పరిచే నాయకులకు ఓటువేయాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version