మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం…

మౌలిక సదుపాయాల కల్పనలకు కృషి : 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం

◆-: ఖాదర్ నగర్ వాగులో పేరుకుపోయిన చెత్త తొలగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఫయాజ్ నగర్ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను సమూలంగా పరిష్కరించి కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించెందుకు కృషి చేస్తామని 21 వ వార్డు కౌన్సిలర్ జైనాబ్ బేగం అన్నారు. శుక్రవారం నాడు పట్టణంలోని ఫయాజ్ నగర్ వార్డులో భాగమైన ఖాదర్ నగర్ కాలనిలో గల వాగులో పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో మురికి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో కౌన్సిలర్ ప్రతినిధి మొహమ్మద్ అక్రం జేసిబి యంత్రం సహాయంతో చెత్తను తొలగింపజేసి వాగులో నీటిని సజావుగా వెళ్లేందుకు చెత్తను తీసివేయించారు. ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ వార్డు ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రభుత్వం పంపిణీ చేసిన చెత్త బుట్టలో వేసి తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా వేసి ట్రాక్టర్ లో వేయాలని కోరారు.

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి..

రంజాన్ సందర్భంగా సరైన నిర్వహణ పరిశుభ్రత ఏర్పాట్ల నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, కోహిర్ మున్సిపల్ కార్పొరేషన్ మసీదు, పాటు కోహిర్ ఇతర కేంద్ర మసీదుల ప్రాంగణాలలో పరిశుభ్రతపై దృష్టి పెటలని. రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం భారీగా తరలివచ్చే మసీదు కట్టడాల పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచాలని అధికారులు నిర్ణయించాలని వార్డ్ నంబర్ 13 లో
ఇందులో భాగంగా బుధవారం కమిషనర్ వినతి అందించారు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి.చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలను సందర్శించాలని. ఈ పర్యటన సందర్భంగా, ఆయన మసీదు, ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యకలాపాలను సమీక్షించాలని. పవిత్ర ఇస్లాం మాసం ప్రారంభం కానుండటంతో కోహిర్ పట్టణంలోని రోడ్లు, జంక్షన్లను పరిశుభ్రంగా విధి దీపాలు తాగునీటి సమస్య ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version