ప్రమాదంలో మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీ రామారావు….

ప్రమాదంలో మృతి కుటుంబాన్ని పరామర్శించిన కేటీ రామారావు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన.సాయిల.కిషన్ కొన్ని రోజుల క్రితం కుల వృత్తిలో భాగంగా తాటి .చెట్టు.పై.కళ్ళు గీస్తుండగా.ప్రమాదవశావాస్తు మరణించడం జరిగింది. ఈ రోజు జిల్లెల్ల గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు మృతి.నీ. కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం ఇచ్చి గీత కార్మికుడిగా వృత్తి నిర్వహిస్తూ వృత్తిలో భాగంగా తాటి చెట్టు పై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని. వారి కుటుంబానికి సంపూర్ణ సానుభూతి తెలియజేశారు అలాగే కిషన్ చిత్రపటానికి నివాళులర్పించి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేశారు మరణించిన కిషన్ పిల్లలకు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు కిషన్ ఇద్దరి పిల్లలకు ఒక్క ఒక్కరికి.లక్ష రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్.చేయిస్తానని హామీ ఇచ్చి. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాగానే కుటుంబ వారికి ఉద్యోగం ఇప్పించే విధంగా కృషి చేస్తానని మృతుని.భార్యకు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో. బి. ఆర్. ఎస్ .పార్టీ. నాయకులు. మాజీ సర్పంచ్ .మాట్లమధు. దుబ్బాక .రమేష్.శ్యాగా. దేవేందర్.సిలివేరి.చిరంజీవి. నాయకులు కార్యకర్తలు మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల చెక్పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టునుఆకస్మికంగా తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు చెక్పోస్ట్ ను తనిఖీ చేస్తూ పలు వాహనాలను ఆపి తనిఖీ చేయాలని తదుపరి వాహనాలు సంబంధించిన రిజిస్ట్రేషన్ పరిశీలించడంతోపాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలను చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేస్తూ తనిఖీ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా నగదు మద్యం రవాణానచేస్తున్నట్టు దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలతో పాటు.వాటినిఅరికట్టాలనీ సూచిస్తూ ఓటర్లను ప్రభావితం పెట్టడానికి డబ్బులు మద్యం ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కుసిబ్బందివారికి సమాచారం అందించాలని సూచిస్తూ శాంతి భద్రతలకు విఘాతంకలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమా వలిప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అనుమానం కలిగినచో వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి తనిఖీల కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే. రూలర్ సిఐ మొగిలి పోలీస్ సిబ్బంది చెక్పోస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

జిల్లెల్లలో పాక్స్ కేంద్రం పరిశీలించిన కలెక్టర్…

జిల్లెల్ల గ్రామంలో ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన రైతులకు టార్పిలిన్లు కచ్చితంగా అందజేయాలి ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

https://youtu.be/mRNSlHXyrx4?si=uYw0Z14UMwkQFyul

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్. గరీమ అగ్రవాల్. జిల్లెల్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.పాక్స్ కొనుగోలు కేంద్రంలోనీ. ధాన్యం కుప్పలు. వడ్లు తేమశాతం పరిశీలించి. వర్షాలు అనేసథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచిస్తూ. రైతులకు తార్పలిన్లు కచ్చితంగా అందజేయాలని. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దాన్యాన్ని రైస్ మిల్లర్ అన్లోడ్ చేసుకునేలా చూడాలని. సన్న రకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు. తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు. ఎటువంటి ఆందోళన చెందవద్దని. ప్రభుత్వపరంగా అన్ని విధాల. రైతులకు అండగా ఉంటూ. సహాయ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాష్. తంగళ్ళపల్లి తహసిల్దార్ జయంత్. పాక్స్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version