తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూల నివాళులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలు అందించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నివాళులర్పిస్తూ జయంతి వేడుకలనుఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి దేశంలోని ప్రతి గ్రామంలో పేదలందరికీ గృహ నిర్మాణాలు చేపట్టి ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో దేశంలో అందరి ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి. సంస్కరణల విప్లాత్మకమై న.సమసమాజ. స్థాపనను అమలు చేశారని.భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో భారత దేశపు పేరు ప్రఖ్యాతలు నిలబెట్టారని. ఆమె భారత. ఉక్కు ప్రధానిగా దేశంలోని. ప్రజలకు ఇతర నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొని ఆడారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. తంగళ్ళపల్లిమాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి. మునిగలరాజు. మచ్చ శ్రీనివాస్. సామల గణేష్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్.రా పెళ్లి ఆనందం. మోర లక్ష్మీరాజo. మైనార్టీ నాయకులు
