DM felicitates.

ఉత్తమ ప్రయాణికులను సన్మానం చేసిన డీఎం.!

ఉత్తమ ప్రయాణికులను సన్మానం చేసిన డీఎం నర్సంపేట నేటిధాత్రి: ఆర్టీసీ కర్టసి డే సందర్బంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ బస్టాండులోని ప్రయాణికులకు మర్యాదపూర్వకంగా గులాబీ పుష్పాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.బస్సులో రెగ్యులర్ ప్రయాణం చేస్తన్న నర్సంపేటకు చెందిన మెండు సారంగం,నారక్కపేట గ్రామానికి చెందిన లెంకల ప్రనీతలను శాలువాలతో సన్మానం చేసి గులాబీ పుష్పాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ,ఏడిసి మల్లికార్జున్, రవీందర్,రాంబాబు,తేజశ్వినితో పాటు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

Read More
Danger

డేంజర్ మూల మలుపులు.!

డేంజర్ మూల మలుపులు • ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ? • కుప్పా నగర్ వద్ద పలు ప్రమాదాలు • ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు, మూగజీవాల మృతి • సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్ జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు…

Read More
error: Content is protected !!