భారీ ఎన్కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భీకర కాల్పలు జరిగాయి. ఎన్కౌంటర్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 6: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు
