గుండంపెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవగాహన సదస్సు

గుండంపెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవగాహన సదస్సు
మల్లాపూర్ ,నేటి దాత్రి –

 

 

 

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోకొత్త గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ ప్రోగ్రాం గుండంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామా సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య గారు ఏఎంసి ఛైర్మెన్ అంతడుపుల పుష్ప లత నర్సయ్య,ఉప సర్పంచు లు, వార్డు సభ్యులు, రైతులు, పంచాయితీ కార్యదర్శి, నారాయణ సొసైటీ కార్యదర్శి భూమేష్ , సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ ల పంపిణీ…

ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ ల పంపిణీ

నిజాంపేట, నేటి ధాత్రి

 

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని సర్పంచ్ చిన్మనమైన శైలజ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలం బచ్చు రాజు పల్లి గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ స్కీమును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version