నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఊపందుకున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్ ఇంటింటి ప్రచారంలో భాగంగా సిసి రోడ్స్ మిషన్ భగీరథ వాటర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని నాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు గెలిచిన వెంబడి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలంతా పోయిన మాజీ వార్డ్ కౌన్సిలర్ రెండు సంవత్సరాల కాల పరిధిలో జాబు వచ్చినందున కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడనిఅప్పటినుంచి కాలనీ అభివృద్ధి జరగలేదని చెప్పారు ఈసారి నీకు అవకాశం ఇస్తానని ప్రజలందరూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత కాలనీ ప్రజలు ఇన్చార్జిలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
