
వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్.
వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్… తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్ నే రెళ్ళ నరసింగంగౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సందర్శించి. వాటిని పరిశీలించారు. నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిన కారణంగా ధాన్యాన్ని. ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని…