అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతీయాజ్ ఇసాక్

వనపర్తి నేటిదాత్రి .

 

అక్షర స్కూల్ జరిగిన పై అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ బేర సారాలు కుదరక పోవడంతో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలేదని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్కూల్ లో జేరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే రెస్పాన్స్ కాలేదని స్కూల్ యజమాన్యాన్ని కాపాడడానికి ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేతలపై స్కూల్ యాజమాన్యంతో ఫిర్యాదు చేయించారని చెప్పారు ఇంత సంఘటన జరిగితే కూడా పోలీస్ అధికారులు కనీసం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జరిగిన సంఘటన గురించి విలేకరులకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీ ప్రజల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముస్లిం మైనారిటీలు హిందువుల పండుగలు కలిసి ఐకమత్యంగా జరుపుకుంటారని అన్నారు నాలుగు రోజుల తర్వాత అక్షర స్కూల్లో జరిగిన సంఘటన బయటకు వచ్చిందని అన్నారు వనపర్తి లో రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘాలు ఐక్యతతో అక్షర స్కూల్ అనుమతులు రద్దు చేయించాలని పిలుపునిచ్చారు అక్షర స్కూల్ సంఘటనపై జిల్లా మంత్రి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందించలేదని కనీసం జరిగిన సంఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదని అన్నారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ రద్దు చేయుటకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాదులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి టిఆర్ఎస్ నేతల మైనారిటీల సహకారంతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఇటువంటి స్కూల్లో తమ పిల్లలను అడ్మిషన్లు చేయవద్దని వనపర్తి ప్రజలను కోరారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మైనారిటీలకు 102 గల్స్ కళాశాలలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి విద్యాశాఖ అధికారులకు లెటర్ రాయాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి నియోజకవర్గం లో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచారని పదవులు శాశ్వతం కాద విలువలు ముఖ్యమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మైనారిటీ నేతలు అమర్ రహిమాన్ జోహెబ్ హుస్సేన్ సయ్యద్ జెమీల్ ఇమ్రాన్ వాజీద్ ఇంతీయా
జ్ పేపర్ బాయ్ షేక్ బిక్కన్ బీ ఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు…

వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

బీ ఆర్ ఎస్ నేతల అరెస్టు కు నిరసనగా
అరెస్టు ఆయన వారిని మాజీ మంత్రి పరామర్శ
వనపర్తి నేటిదాత్రి

అక్షర స్కూల్ లో మైనారిటీ బాలిక పై అత్యాచారం జేరిగిన సంఘటనపై వివరాలు సేకరించా దానికి బీ ఆర్ ఎస్ నాయకులు వెళ్లారని జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీదర్ విలేకరులతో చెప్పారు మీడియా సెల్ ఇంచార్జీ నాయకులు నందిమల్ల.అశోక్, చీర్ల.చందర్,మెకానిక్.శ్రీను మరో 6మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారి కి అన్యాయం జేరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నిందితున్ని అక్షర పాఠశాల యాజమాన్యాన్ని కాపాడుతున్నారని ఎం.ఎల్.ఏ బీ ఆర్ ఎస్ నాయకులను అరెస్ట్ చెయి oచారని చెప్పారుప్రభుత్వపరంగా బాధిత బాలికకు వారి ,కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంచేపడతామని బీ ఆర్ ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్ మున్సిపల్ కౌన్సిలర్సు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ చింటూ సమద్ స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము,సి.పి.ఎం నాయకులు పరమేశ్వరా చారి , సి.పి. ఐ నాయకులు గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అరెస్ట్ అయిన బీ ఆర్ ఎస్ నేతల ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఏ జి పి న్యాయ వాది శశి భూషన్ పరామర్శించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version