
49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ.
49 సార్లు రక్తదానం చేసిన పి ఇటీ మురళి కృష్ణ అభినందిoచిదిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి నేటిధాత్రి :, 49 సార్లు రక్తదానం చేసిన పీ ఇ టి మురళీకృష్ణ ను సన్మానం చేసి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అభినందించారు ప్రజలకు అత్యవసరమైన సేవలలో రక్తం తయారు చేసేది కాదని ఒకరూ ఇస్తేనే వస్తుంది అలాంటిది 49 సార్లు ఇచ్చి 49 మందిని రక్షించిన మురళీకృష్ణ సమాజానికి ఎంతో సేవ చేశాడని,…