సింగరేణి కార్మికులకు 40% లాభాల వాటా ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56.wav?_=1

సింగరేణి కార్మికులకు
లాభాల వాటా 40% వెంటనే ఇవ్వాలి

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కంపెనీ. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ను సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెమొరండం ఇచ్చిన
శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు. విమలక్క
ఏఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి.
ఎం. పోచ మల్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
24-25-సంవత్సరపు. సింగరేణి కార్మికులు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకోవాలని. ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు.
పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం.
యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన
ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40%
ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇప్పించాలని.
ఉత్పత్తిలో భాగస్వామ్యమైన
కాంట్రాక్ట్ కార్మికులకు
గత సంవత్సరము. ప్రభుత్వము
లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది
24-25-సంవత్సరం. కూడా.
10.000 రూపాయలు. ఇవ్వాలని
గత విఆర్ఎస్ ఉద్యోగాలు కొనసాగించాలని. పాత పద్ధతిని అమలు చేయాలని.
మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని
సొంతింటి కల అమలు చేయాలని
ఓసిపిలను రద్దుచేసి భూగర్భ గనులను నిర్మించాలని.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి
44 కార్మిక చట్టాలను అమలు చేయాలని .
ఫెరాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని.
వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
తదితర కార్మిక సమస్యల పైన మెమోరండం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం. ప్రధాన కార్యదర్శి. వెల్తురు సదానందం. నాయకులు. విజయ్. ఐఎఫ్టియు నాయకులు. చంద్రగిరి శంకర్ స్త్రీ విముక్తి. నాయకురాలు. లావణ్య.
డిస్మిస్ సంఘాల నాయకురాలు.
రాజేశ్వరి. లక్ష్మి. రాజేశ్వరి. రాజు తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version