Headlines

హనుమాన్ దేవాలయ భూమి పూజలో పాల్గొన్న రామ్మోహన్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయానికి భూమి పూజ కార్యక్రమంలో పలువురితో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నబోల్లి రామ్మోహన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గ్రామస్తులు అందరి సహకారంతో ఇట్టి దేవాలయ నిర్మాణాన్న త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *