నూతన వధూవరులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో జెట్టవేన రాజయ్య యాదవ్ కుమారుడు దేవేందర్ యాదవ్ – మనుష వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతిపెద్ది కిషన్ రెడ్డి మాజీ సర్పంచ్ నూనె కుమార్ బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
