సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలి డీ ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి .
ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వనపర్తి కి వస్తారని సకాలంలో లో ఆర్టీసీ బస్సులు విధంగా చర్యలు తీసుకోవాలనీ ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్యములో వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు,కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు రామస్వామి, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు