సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలి డీ ఎం కు వినతిపత్రం ఇచ్చిన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T151353.003-1.wav?_=1

సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలి డీ ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి .

ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వనపర్తి కి వస్తారని సకాలంలో లో ఆర్టీసీ బస్సులు విధంగా చర్యలు తీసుకోవాలనీ ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్యములో వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు,కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు రామస్వామి, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version