‘హైజాకింగ్’ హెచ్చరిక నేపథ్యంలో RGI విమానాశ్రయం హై అలర్ట్‌లో ఉంది

తెలియని ఇమెయిల్ చిరునామా నుండి పంపబడిన సందేశం, దుబాయ్‌కి వెళ్లే విమానం I951 గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) అధికారులకు బూటకపు బాంబు బెదిరింపు ఇ-మెయిల్ అందిందని, దీంతో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని అధికారులు రద్దు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. అయితే, ఆ మెయిల్ బూటకపు సందేశమని గుర్తించి, ప్రయాణికులు దుబాయ్ వెళ్లేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు.

Read More

భారాస ప్రభుత్వంలోనే దివ్యాంగులకు భరోసా!!

మార్కెట్ కమిటి చైర్మన్ పత్తిపాక వెంకటేష్!!! ఎండపెల్లి(జగిత్యాల ) నేటి ధాత్రి, ధర్మపురి భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై ప్రచారంలో భాగంగా రాజారాంపల్లి గ్రామంలో నాగేందర్ అనే దివ్యాంగుడిని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్బంగా పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ, భారాస ప్రభుత్వం హయాంలోనే దివ్యాంగుల సంక్షేమానికి ఆసరా మరియు అనేక పథకాలతో అర్థికంగా చేయుతనందిస్తూ, మానవత దృక్పథంతో లోపాలను రూపుమాపెందుకు,వారు కూడా సమాజం లో అందరితో పాటు గుర్తింపు…

Read More
Paper bag

పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చందుర్తి, నేటిధాత్రి:   పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ…

Read More
Tirupati Nayak.

పరామర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్.!

భూక్య తిరుపతి నాయక్ ను పరామర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్, నేటిధాత్రి:       కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఇటీవలే ప్రమాదవశాత్తు కాలికి గాయపడిన విషయం తెలుసుకొని శాంతినగర్ లోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించిన మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, చాంద్ పాషా, గుర్రాల జయప్రకాశ్…

Read More

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి కి ఘనంగా వీడ్కోలు.

చేర్యాల నేటిధాత్రి…. చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ మోగిళ్ల నరసింహారెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందగా పదవీకాలం పూర్తయినందువల్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, పూలదండ వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు హాజరై గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. ఆయన సేవలను కొనియాడారు. వారు ఆయుర్ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ…

Read More

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాదా రక్షాలు అందజేత.

మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని పంతులుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి 12 మంది విద్యార్థులకు బహుకరించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణ కంటి రామ్మూర్తి, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి ఉడత రాజేందర్, ఏ ఏ సి సి చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, పంచాయతి కార్యదర్శి విష్ణు, ఉపాధ్యాయులు రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం.

రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ బయటపడింది. #రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆరాటం. నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతులకు రైతుబంధు ఇవ్వకుండా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల అధికారికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం అవివేక చర్యాని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలలో రైతులకు పెట్టుబడి…

Read More

అన్నం పార వేయవద్దు పంచిపెడదాం

సాయంత్రం వేళల్లో 250మందికి అన్నదానం వేములవాడ నేటిదాత్రి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం రెండు ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న 250 మంది అన్నార్తులకు పేదలకు పంపిణీ చేయడం జరిగింది అన్నం పారవేయవద్దు పంచి పెడదాం అన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సహకారం అందిస్తూ మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వెజిటేబుల్స్ సంబంధించినవి మిగిలితే ట్రస్ట్ వారికి…

Read More

ఆట…ఆడుకుంటున్నారు!

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట లేకుండా చేస్తున్న కేటిఆర్‌, హరీష్‌ రావుపై ప్రశంసలు కురిపిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చిట్‌ చాట్‌… `ప్రతిపక్షాలు నోరుమెదపలేకపోతున్నాయి. `ప్రతిపక్షాలకు ప్రశ్నలు కరువౌతున్నాయి. `అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. `మంత్రులు కేటిఆర్‌, హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. `ప్రతిపక్షాలు గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. `ఇద్దరూ ఇద్దరే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. `సందర్భోచిత సమాధానాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేస్తున్నారు. `ప్రతిపక్షాలు చేసే అనవసర…

Read More

విలువైన విద్య లక్ష్యంతో పేదలకు వరం గ్రీన్ వుడ్ పాఠశాల

57 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 35 వైద్యులను చేసింది. అనాధలకు ఉచిత విద్య అందిస్తూ గ్రీన్ వుడ్ పాఠశాల విద్య విలువలను రక్షించడంలో ముందడుగు. ఐఐటి ఎంఐటి లో సైతం గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థుల విజయ కీర్తనం మండలాన్ని గర్వించేలా చేస్తుంది. గ్రీన్ వుడ్ టు యు ఎస్ ,సాఫ్ట్వేర్ రంగంలో లెక్కలేని విద్యార్థులు” 5 లక్షలకు పైచిలుకు రెమినేషన్” పొందుతున్న పాఠశాల విద్యార్థులు. ఫేర్వెల్ డే కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం పురోగతి వివరించిన…

Read More

నూతన స్మశానవటిక పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక చలివాగు వాటర్ ట్యాంక్ (పంప్ హౌస్)పైపులైన్లు మరియు ట్రాన్స్ఫర్ ను నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్మశాన వాటికను సోమవారం రోజున పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,రెండవ వార్డ్ కౌన్సిలర్ ఒంటేరు చిన్న సారయ్య, మున్సిపల్ కమిషనర్ నర్సిహ, మున్సిపల్ ఏఈ వంశీ,విద్యుత్ శాఖ అధికారులు డీఈ,ఏఈ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండి షబ్బీర్…

Read More

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పై అవగాహన సదస్సు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తేది:09-10-2023,సోమవారము రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము సందర్భంగా విద్యార్థీనీ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 10 న అన్ని దేశాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాజన్న సిరిసిల్ల…

Read More

గుంటూరు పల్లి గ్రామ సమస్యల సాధనకు కట్టుబడి ఉన్నాం..

హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్… నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి పరిధిలోగల గుంటూరుపల్లి,పిట్టలపల్లి పల్లెల మౌలిక సమస్యల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం గుంటూరు పల్లి గ్రామంలో గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి భూలక్ష్మి,మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహాల కొనుగోలు నిమిత్తం రూ.ఇరవై ఐదు వేల విరాళం అందచేశారు.గ్రామాల్లో ప్రధాన సమస్యలు తారు రోడ్డు,…

Read More

ముఖ్యమంత్రి ని విమర్శించే స్థాయి బాల్క సుమన్ కు లేదు-పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్

బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ నాయకులు పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బస్టాండ్ కూడలిలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడుతూ బానిస కుక్క బాల్క సుమన్ నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని నీవు కెసిఆర్,కేటీఆర్ ల బానిసవు వాళ్ళు విసిరేసిన బొక్కను పట్టుకొని వేలాడుతున్నావు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరిని మోసం చేసిళ్ళు…

Read More
Press Club.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యుల ఎన్నిక… జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి… ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి స్వామి,సారంగారవు, అమర్నాథ్ రెడ్డి. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలు గత నెలలో ముగియడంతో ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ గౌరవ అధ్యక్షులుగా పిలుమాల్ల గట్టయ్య(మెట్రో ఈవినింగ్), గౌరవ సలహాదారులు గా కలువల శ్రీనివాస్ (జర్నలిస్టు దినపత్రిక)ఎన్నికయ్యారు….

Read More

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ వినోద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర లోని పూనే నగరం లో 1827 ఏప్రిల్ 11 న మహత్మ జ్యోతి బా పూలే జన్మించారు.ఒకసారి తన స్నేహితుని పెళ్లి లో తనకు జరిగిన అవమానానికి బాధపడ్డ పూలే తన తండ్రి ద్వారా అవమానానికి కారణం కులం అని తెలుసుకోవడం జరిగింది.కుల వ్యవస్థ వలననే నిమ్న వర్గాలు చదువుకు దూరం…

Read More

వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

పాలకుర్తి నేటిధాత్రి పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రభుత్వంను మాదిగ జర్నలిస్ట్ ఫోరం పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఎడవెల్లి సోము మాదిగ డిమాండ్ చేశారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సోము మాదిగ మాట్లాడుతూ బీజేపీ ప్రభత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జాతీయ స్థాయిలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. 70 ఏళ్ళలో మాదిగలకు రాణీ ఉద్యోగాలు చంద్రబాబు ఉమ్మడి రాష్రంలో చేసిన వర్గీకరణతో ఒక్క ఎడాదే…

Read More

పీర్జాదిగూడ లో విధి కుక్కల నియంత్రణ కొరకు కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తుంగతుర్తి రవి…

నేటీదాత్రీ (మేడిపల్లి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విచ్చల విడిగా పెరుగుతూ వీర విహారం చేస్తున్న విధి కుక్కల నియంత్రణ కొరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సమస్య ను తొందరగా పరిష్కరించకపోతే భారీగా నిరసనలు చేస్తాం అని హెచ్చరించటం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు తుంగతుర్తి రవి, జనరల్ సెక్రటరీ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్, రంజిత్ రెడ్డి, పవన్…

Read More

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ఘటన శాయంపేట మండలంలోని పెద్ద కోడెపాక గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్దకోడేపాక గ్రామానికి చెందిన కారంగుల శంకర్ అనే వ్యక్తి వ్యవసాయ పెట్టుబడి, ట్రాక్టర్ కొనుగోలు, చికెన్ షాప్ పెట్టడం కొంత అప్పు చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చలేక భార్యతో చెప్పుతూ తరచూ బాధపడు తూ ఉండేవాడు ఈ అప్పులు తీర్చడం ఎలాగో అని మదనప డేవాడు అప్పుల బాధతో…

Read More

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్ మరిపెడ నేటిధాత్రి. మరిపెడ మండలం లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి…

Read More
error: Content is protected !!